31.2 C
Hyderabad
May 18, 2024 18: 02 PM

Category : ఆంధ్రప్రదేశ్

Slider కడప

కోట్లకు పగడలెత్తిన మాజీ ఆప్కో చైర్మన్

Satyam NEWS
కడపజిల్లా ఖాజీపేటలో మాజీ ఆప్కో చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు ఇంటి నుంచి సీఐడీ అధికారులు భారీ ఎత్తున నగదు, బంగారం, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా సాగిన సోదాల్లో...
Slider పశ్చిమగోదావరి

శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానం నూతన పాలకమండలి

Satyam NEWS
ఉభయ గోదావరి జిల్లాలో కొంగు బంగారంమై వెలుగొందుతున్న శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి సభ్యులు ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజు...
Slider చిత్తూరు

పూతలపట్టు పాల డైరీలో అమ్మోనియా లీక్

Satyam NEWS
చిత్తూరు జిల్లా పుతలపట్టు మండలం M.బండపల్లి వద్ద హట్సన్ పాల డైరీ లో అమ్మోనియం టాంకర్ లీకైంది. ఈ ప్రమాదం లో 30మంది  కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో 5 గురి పరిస్థితి...
Slider గుంటూరు

నాగార్జున సాగర్ సందర్శనకు పర్యాటకులు రావద్దు

Satyam NEWS
కృష్ణా నది వరద కారణంగా నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లను ఎత్తి వేస్తున్న నేపథ్యంలో సందర్శకులు ఎవరూ సాగర్ డ్యామ్ వద్దకు రావద్దని గురజాల ఆర్డీవో జె.పార్థసారధి తెలిపారు. కరోన ఉధృతి కారణంగా మాచర్ల...
Slider విశాఖపట్నం

కరోనా పాజిటీవ్ జర్నలిస్టులకు ఆహారం కిట్

Satyam NEWS
కరోనా పాజిటీవ్ వచ్చిన జర్నలిస్టులకు బలవర్ధకమైన ఆహారం ఇచ్చేందుకు విశాఖపట్నం  జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ఒక కిట్ ను రూపొందించారు. ఆ కిట్ లో పల్స్ ఆక్సీమీటర్  -1,   బియ్యం -10 కేజీలు, కంది పప్పు  -2 కేజీలు,  పసుపు ...
Slider అనంతపురం

జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్ మంజూరు

Satyam NEWS
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టిడిపి నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి తాడిపత్రి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల కడప జైలులో ఆయనకు కరోనా సోకింది. గతంలో తనకు గుండె శస్త్రచికిత్స జరిగిందని.....
Slider గుంటూరు

హెల్ప్ చేయాల్సిన హోం గార్డే బాలికను కాటేశాడు

Satyam NEWS
గుంటూరు జిల్లా తెనాలి ముత్యంశెట్టిపాలెంకు చెందిన 14 ఏళ్ల బాలికను గత నెల 26న కిడ్నాప్ చేసి రెండు వారాల పాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే కేసు నమోదైన...
Slider విశాఖపట్నం

విశాఖ సముద్ర తీరంలో ఏం జరుగుతున్నది?

Satyam NEWS
విశాఖపట్నం జిల్లా ఋషికొండ తీరంలో చచ్చిపోయిన చేపలు కొట్టుకురావడంతో తీవ్ర ఆందోళన కలుగుతున్నది. తీర ప్రాంతంలో వాతావరణ మార్పులు ఏర్పడిన అనూహ్య పరిస్థితులు సముద్ర జీవులు తట్టుకోలేని విధంగా రూపొంది ఉంటాయని అంటున్నారు. వాతావరణ...
Slider శ్రీకాకుళం

బోన్ క్యాన్సర్ పాపకి దొరబాబు ఆర్థిక సహాయం

Satyam NEWS
శ్రీకాకుళం రూరల్ మండలం  పెద్దపాడు గ్రామంలో గల పొందర వీధికి చెందిన గంగాధర హారిక ఎముకల క్యాన్సర్ తో బాధపడుతుంది. వైద్యానికి లక్షలు అవసరమని డాక్టర్లు తెలపడంతో ఈ విషయం తెలుసుకున్న ఒడిషా రాష్ట్రం...
Slider గుంటూరు

ఏపికి పట్టిన కుల వైరస్ కరోనా కన్నా చెడ్డది

Satyam NEWS
విజయవాడ రమేశ్ ఆసుపత్రి చైర్మన్ కుటుంబాన్ని, అందులో పెట్టుబడులు పెట్టిన వారిని విచారణ పేరుతో వేధిస్తున్నారని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు....