విశాఖ సముద్ర తీరంలో ఏం జరుగుతున్నది?
విశాఖపట్నం జిల్లా ఋషికొండ తీరంలో చచ్చిపోయిన చేపలు కొట్టుకురావడంతో తీవ్ర ఆందోళన కలుగుతున్నది. తీర ప్రాంతంలో వాతావరణ మార్పులు ఏర్పడిన అనూహ్య పరిస్థితులు సముద్ర జీవులు తట్టుకోలేని విధంగా రూపొంది ఉంటాయని అంటున్నారు. వాతావరణ...