మనిషి పుర్రెను కాల్పుచుని తింటున్న సైకో
విశాఖపట్నంలో మనిషి పుర్రెను కాల్చుకుని తింటున్న సైకో కనిపించాడు. విశాఖపట్నంలోని రెల్లి వీధిలోని ఒక పాడుబడ్డ ఇంట్లో మనిషి పుర్రెను కాల్చుకుని తింటున్న వ్యక్తి కనిపించడం స్థానికంగా సంచలనం కలిగించింది. రావేలపూడి రాజు(20) అనే...