ఏప్రిల్ 14 నుండి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి
ఏప్రిల్ 14వ తేదీ నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు/ఉత్సవాలకు భక్తులను అనుమతిస్తామని టిటిడి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్జిత సేవలు/ఉత్సవాల్లో పాల్గొనే గృహస్తులు కోవిడ్-19 నిబంధనలు పాటించాలని టిటిడి విజ్ఞప్తి...