37.2 C
Hyderabad
April 26, 2024 22: 19 PM
Slider ఆధ్యాత్మికం

భద్రాచలంలో నేటి నుండి అందరికి నిత్యం అన్నదానం

#BhadrachalamTemple

భద్రాచలం రామాలయంలో భక్తులందరికీ అన్నదానం చేయనున్నారు. రోజురోజుకు భక్తుల సంఖ్య అధికంగా వస్తున్నందున అన్నదానం టికెట్లు దొరక్క చాలామంది నిరాశ చెందుతున్నారు.

ఈ ఇబ్బందిని అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుండి ఆలయంలో సంఖ్యతో సంబంధం లేకుండా నిత్యాన్నదానం చేయాలని నిర్ణయించింది.

భక్తులందరికీ  ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గం. వరకు ఎంత మంది వస్తే అంత మందికి ఉచితంగా భోజనం పెడతామన్నారు.

ఇందుకోసం బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామని చెప్పారు.

Related posts

వనపర్తిలో రియల్టర్లకు మేలు-ప్రజలకు కీడు

Bhavani

మొక్కలు పెంచితేనే భవిష్యత్తుకు భరోసా

Satyam NEWS

రక్తదానం చేయడం అంటే ప్రాణం నిలబెట్టడమే

Satyam NEWS

Leave a Comment