25.7 C
Hyderabad
May 19, 2024 05: 10 AM

Category : జాతీయం

Slider జాతీయం

కరోనా టీకాపై అనుమానం తొలగించి ప్రజల్లో చైతన్యం తేవాలి

Satyam NEWS
కరోనాపై పోరాటంలో విజయం సాధించేందుకు దేశవ్యాప్తంగా టీకాకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇందుకోసం టీకాకరణపై ప్రజల్లో నెలకొన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేస్తూ.. వారిలో...
Slider జాతీయం

డ్రోన్ దెబ్బతో మళ్లీ చర్చలోకి వచ్చిన కాశ్మీర్ సమస్య

Satyam NEWS
ఆలస్యమైతే అమృతం కూడా విషంగా మారుతుందన్నది పాత సామెత. మనం వేసే ప్రతి అడుగులో వేగం పుంజుకోకపోతే, ఎంత వెనుకబడతామో, ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో భారత్ లోని పరిణామాలు చెబుతున్నాయి. కరోనా నుంచి...
Slider జాతీయం

రఘురామపై లోకసభ స్పీకర్‌కు వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు

Satyam NEWS
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత...
Slider జాతీయం

వదల బొమ్మాళీ: కౌన్సిల్ రద్దుపై కేంద్రమంత్రికి రఘురామ లేఖ

Satyam NEWS
మాట మార్చకుండా… మడం తిప్పకుండా చెప్పిన మాటకు కట్టుబడి శాసన మండలి రద్దు చేయాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు...
Slider జాతీయం

లాక్ డౌన్ సడలింపులు క్షేమమా?

Satyam NEWS
కోవిడ్ రెండో వేవ్ సృష్టిస్తున్న అలజడి అంతా ఇంత కాదు. మరికొన్ని నెలల్లో మూడో అల ముప్పు కూడా ఉందని భయపెడుతున్నారు. రెండో వేవ్ గురించి శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించినా, ప్రభుత్వాలు, ప్రజలు పెడచెవిన...
Slider జాతీయం

వాటా కోసం డిమాండ్: ఎన్ డి ఏలో మొదలైన లుకలుకలు

Satyam NEWS
భాగస్వామ్య పక్షాలకు కేంద్ర ప్రభుత్వంలో సరైన ప్రాతినిధ్యం ఉండాలని జనతాదళ్ (యునైటెడ్) డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ప్రధాని నరేంద్ర మోడీ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ నేతృత్వంలోని...
Slider జాతీయం

జనతా గ్యారేజ్ : ఉత్తర ప్రదేశ్ లో పువ్వు గుర్తుకు రిపేరు

Satyam NEWS
ఉత్తరప్రదేశ్ లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దేశ రాజకీయాలను శాసించే కీలకమైన అతి పెద్ద రాష్ట్రం కావడం చేత, ఆ రాష్ట్రం ఎప్పుడూ చర్చల్లో ఉంటుంది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన...
Slider జాతీయం

కరోనా వ్యాక్సిన్ పై మాట మార్చిన రామ్ దేవ్ బాబా

Satyam NEWS
తనను యోగా, ఆయుర్వేదం కాపాడతాయని, తనకు వ్యాక్సిన్ అవసరం లేదని ఇంత కాలం చెప్పిన బాబా రామ్ దేవ్ ఇప్పుడు మాట మార్చాడు. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వచ్చాడు. ఈ దేశానికి అల్లోపతి...
Slider జాతీయం

కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో సమావేశం అయ్యారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో కూడా ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం...
Slider జాతీయం

ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్: ప్రధాని మోడీ

Satyam NEWS
దేశంలో అన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సిన్ ను ఉచితంగానే అందిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్...