25.7 C
Hyderabad
May 19, 2024 10: 39 AM

Category : ఆదిలాబాద్

Slider ఆదిలాబాద్

రైతు వేదికల నిర్మాణాలను వేగవంతం చేయండి

Satyam NEWS
నిర్మల్ జిల్లాలో చేపట్టిన రైతు వేదికల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలో చేపట్టిన రైతు వేదికల...
Slider ఆదిలాబాద్

మత కలహాల బాధితులకు సేవాభారతి అండ

Satyam NEWS
మత కలహాల కారణంగా నివాసిత గృహాలు కోల్పోయిన హిందూ బంధువులకు ఆర్ఎస్ఎస్-సేవా భారతి ఇళ్లు నిర్మించేందుకు నడుం కట్టింది. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఈ ఏడాది జనవరి 12 వ తేదీన జరిగిన...
Slider ఆదిలాబాద్

ఎయిర్ పోర్ట్, రైల్వే లైన్ నిర్మాణ పనులపై దృష్టి సారించండి

Satyam NEWS
కరోనా నేపథ్యంలో  ప్రతిపాదన దశలో నిలిచిపోయిన అదిలాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలోని పెండింగ్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి పనులు సత్వరమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం...
Slider ఆదిలాబాద్

పరిసరాలు పరిశుభ్రం చేసుకున్న మంత్రి ఇంద్రకరణ్

Satyam NEWS
ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా నిర్మల్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన నివాసంలోని డోర్ లకు, గోడలకు, సోఫాలకు సోడియం హైపో...
Slider ఆదిలాబాద్

సోషల్ మీడియా లో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు

Satyam NEWS
నిర్మల్ జిల్లాలో కొంత మంది తెలిసి తెలియని పరిజ్ఞానంతో ఇతర మతాలను, వ్యక్తులను కించపరిచేలా నిరాధారమైన పోస్టులు సోషల్ మీడియాలో పెడుతూ, ప్రజలలో వైషమ్యాలను పెంచేలా, భావోద్వేగాలను రెచ్చగొట్టేలా శాంతి భద్రతలకి విఘాతం కలిగేలా...
Slider ఆదిలాబాద్

మట్టి గణపతులను మాత్రమే పూజించండి

Satyam NEWS
ప్రజలు స్వచ్ఛందంగా మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్ర‌వారం నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల‌యంలో...
Slider ఆదిలాబాద్

ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

Satyam NEWS
నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో...
Slider ఆదిలాబాద్

కరోనా విజృంభిస్తోంది అందరూ జాగ్రత్త

Satyam NEWS
వాతావరణ పరిస్థితులు మారుతున్న దృష్ట్యా కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతుంది. గురువారం మండల కేంద్రంలోని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది గ్రామంలో పర్యటించి  కరోనా వ్యాధి పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇటీవల గణేష్...
Slider ఆదిలాబాద్

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS
తెలంగాణాలో  ఎడతెరిపి  లేకుండా వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతంలో నివసించే  ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా కోరారు.  రానున్న రోజుల్లో  భారీ నుండి  అతి భారీ  వర్షాలు పడే...
Slider ఆదిలాబాద్

వరద ఉధృతిపై నిర్మల్ పోలీసు శాఖ అప్రమత్తం

Satyam NEWS
నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ జిల్లా ఇంఛార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న...