42.2 C
Hyderabad
April 30, 2024 16: 09 PM
Slider ఆదిలాబాద్

కరోనా విజృంభిస్తోంది అందరూ జాగ్రత్త

#NirmalPolice

వాతావరణ పరిస్థితులు మారుతున్న దృష్ట్యా కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతుంది. గురువారం మండల కేంద్రంలోని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది గ్రామంలో పర్యటించి  కరోనా వ్యాధి పై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఇటీవల గణేష్ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన శాంతి సమావేశంలో పాల్గొన్న బైంసా కౌన్సిలర్లు ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితో అప్రమత్తమైన పోలీస్ శాఖ గురువారం కుబీర్ లోని పలు ఇళ్లల్లో శానిటైజర్ చేసి అక్కడి ప్రజలకు  పలు సూచనలు చేశారు.

అందరూ నియమ నిబంధనలు  పాటించాలని గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు.

Related posts

తేజ సజ్జ ‘అద్భుతం’ పేరేంటి ఊరేంటి లిరికల్ సాంగ్ విడుదల..

Satyam NEWS

పోలీసుల కాళ్లు మొక్కాలని ఉంది

Satyam NEWS

గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా దేవీ నవరాత్రులు

Satyam NEWS

Leave a Comment