రానున్న నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అన్నారు. ఆదివారం సారంగాపూర్ మండలం లోని స్వర్ణ ప్రాజెక్టును...
సరైన వేతనం ఇవ్వకుండా పారిశుద్ధ్య కార్మికులను ఇబ్బంది పెడుతున్న ఏజీల్ గ్రూప్ కాంట్రాక్టర్ కు వ్యతిరేకంగా శానిటేషన్ పెసెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్స్ నిరసన ధర్నా చేపట్టారు. నిర్మల్ జిల్లా కేంద్రం లోని ఏరియా...
74 వ స్వాతంత్ర అ దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో, ఆర్ముడ్ రిజర్వ్ కార్యాలయంలో ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ రాంరెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు. జెండా...
అదిలాబాద్ జిల్లా కేంద్రంలో 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు పాల్గొని 74 వ స్వాతంత్ర...
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో 74 వ జాతీయ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ రోజు అమ్మవారి ఆలయములో కార్యనిర్వహణాధికారి కార్యాలయములో ఈ కార్యక్రమం...
ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలం లోని గల ప్రముఖ బ్యాంకు వద్ద బ్యాంకు వినియోగదారులు సామాజిక దూరాన్ని ఏ కోశానా పాటించడం లేదు. పలుమార్లు ప్రజాప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు వచ్చి చెప్పినప్పటికీ మళ్లీ అదే తీరు...
కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న బిజెపి కృష్ణా గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాథ్ నేడు కార్యాలయానికి విచ్చేశారు. ఇటీవల కరోడ్ సోకి మళ్లీ నెగెటివ్ రావడంతో ఈ రోజు మొదటిసారిగా పార్టీ...
గిరిజనుల జీవనోపాధి మార్గాలను పెంచడమే లక్ష్యంగా సీయం కేసీఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం పనిచేస్తుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రాంనగర్ లోని గిరిజన ఆశ్రమ...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న పత్తి పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఆదిలాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలని పత్తి పరిశోధన అభివృద్ధి కేంద్రం సాధన సమితి కన్వీనర్ ఎల్చల దత్తాత్రేయ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ...
నిర్మల్ జిల్లాలో కొంత మంది తెలిసి తెలియని జ్ఞానంతో, ఉద్రేక పూరిత మనస్తత్వంతో సోషల్ మీడియాను వేదికగా మార్చుకుని ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని, మరొక వర్గానికి చెందిన మత పరమైన ఒక వార్తను...