జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్ గా గుర్తించాలి : మహమ్మద్ రఫీ
ప్రత్యక కోవిడ్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలి… రిపోర్టర్లకు వ్యాక్సిన్ తొందరగా అందించాలి.. జిల్లా కలెక్టర్ కు వినతి… రాష్ట్రంలో దేశంలో కోవిడ్ -19 సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో గురువారం రాజన్న సిరిసిల్ల...