25.7 C
Hyderabad
May 19, 2024 07: 25 AM

Category : కరీంనగర్

Slider కరీంనగర్

జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్ గా గుర్తించాలి : మహమ్మద్ రఫీ

Satyam NEWS
ప్రత్యక కోవిడ్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలి… రిపోర్టర్లకు వ్యాక్సిన్ తొందరగా అందించాలి.. జిల్లా కలెక్టర్ కు వినతి… రాష్ట్రంలో దేశంలో కోవిడ్ -19 సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో గురువారం రాజన్న సిరిసిల్ల...
Slider కరీంనగర్ తెలంగాణ

రాజన్న గుడిలో రాజుకున్న వివాదం:లడ్డుల సొమ్ము మింగింది ఎవరు?

Satyam NEWS
సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం లో ల‌డ్డూ విక్ర‌యాల్లో చేతివాటం చూపిన ఉద్యోగిపై ఆల‌య అధికారులు క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌ల పేరుతో చేతులు దులుపు కోచూస్తుండగా ఇంత పెద్ద స్కామ్...
Slider కరీంనగర్

ప్రమాదవశాత్తు నీటిలో మునిగి వ్యక్తి మృతి

Satyam NEWS
నాలుగు రోజుల కిందట చేపలుపట్టేందుకు వెళ్లిన ఒక వ్యక్తి నేడు శవమై తేలాడు. రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన ఎడ్ల మహేష్ (33) అనే వ్యక్తి గత శనివారం (24-04-2021) రోజున...
Slider కరీంనగర్

ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయండి :బిజెపి నేత ఎర్రం మహేష్

Satyam NEWS
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం కొదురుపాక నుండి వేములవాడ అర్బన్ మండలం అగ్ర హారం వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని బిజెపి నేత ఎర్రం మహేష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు....
Slider కరీంనగర్

కరోనా కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం – ఆది శ్రీనివాస్

Satyam NEWS
ప్రభుత్వం యొక్క ఆస్పత్రులను యుద్ధప్రాతిపదికన పెంచాలి ఆక్సిజన్ సరఫరా తో పాటు రెమిడీ సివర్ మరియు మందులను కరోనా బారిన పడిన వారికి అందించాలి అంబులెన్సుల కొరత ఏర్పడుతున్నది, మండలానికి కనీసం 2 చొప్పున...
Slider కరీంనగర్

చికెన్ సెంటర్ లో కరెంట్ షాక్: యవకుడు మృతి

Satyam NEWS
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం రాజన్న సిరిసిల్లా జిల్లా   వేములవాడ అర్బన్ మండలం రుద్రవరంలో చోటు చేసుకుంది. వేములవాడ టౌన్ సిఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం...
Slider కరీంనగర్

విషాదం : మరణించిన ఆలయ ఉద్యోగి శివ తల్లి గుండెపోటు తో మృతి

Satyam NEWS
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా కాటుకు కుటుంబాలకు కుటుంబాలే తల్లడిల్లుతున్నాయి.కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తులు కరొనతో విగతజీవులవుతుండగా కుటుంభం సభ్యులు తీవ్రంగా విలవిలలాడుతున్నారు.వేములవాడ పట్టణంలో ఇటీవల కరోనా తో ఆలయ ఉద్యోగి సీనియర్...
Slider కరీంనగర్

ప్రభుత్వ ఆదేశాలు పాటించని వారి పై చట్ట పరమైన చర్యలు

Satyam NEWS
రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణ పరిధిలోని ప్రజలు కోవిడ్ నియంత్రణకు సంబంధించిన ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని లేకపోతే ఇక నుండి కఠిన చర్యలు తప్పవని వేములవాడ పట్టణ పోలీసు ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు....
Slider కరీంనగర్

భార్య ప్రసవం ఖర్చుల కోసం దాచుకున్న డబ్బు……

Satyam NEWS
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోనరావుపేట మండలం వెంకట్రావుపేట లోని పల్లెప్రకృతి వనం పక్కన గుడిసె వేసికొని జీవిస్తున్న  గ్రామపంచాయతీ సపాయి కార్మికుని ఇల్లు షార్ట్ షార్కుట్ తో దగ్దమైంది. ప్రమాదం ...
Slider కరీంనగర్

ఎమ్మెస్సార్ మృతి పట్ల ఆది శ్రీనివాస్ సంతాపం

Satyam NEWS
కాంగ్రెస్​ సీనియర్​ నేత ఎమ్మెస్సార్​ మరణం పట్ల కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు. ఏ విషయానైనా నిర్మొహమాటంగా, బాహాటంగా చెప్పే శైలి ఎమ్మెస్సార్‌కే సొంతమన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన క్రమశిక్షణ...