కరోనా అదుపు చేసేందుకు విధించిన లాక్ డౌన్ ను కచ్చితంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే గురువారం ప్రత్యక్ష పర్యవేక్షణ...
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరంలో చోటు చేసుకుంది. వేములవాడ టౌన్ సిఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం...
రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణ పరిధిలోని ప్రజలు కోవిడ్ నియంత్రణకు సంబంధించిన ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని లేకపోతే ఇక నుండి కఠిన చర్యలు తప్పవని వేములవాడ పట్టణ పోలీసు ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు....
నిన్నటి వరకు ఎలా వచ్చారో ఎంత వేగం గా వచ్చారో మరిచి పొంది.ఇక పై వేములవాడ కు వచ్చే పోయే రహదారులపై స్పీడ్వే గా వెళ్తామంటే కుదరదు ఎందుకంటే ఆయా రోడ్ లపై పోలీస్...