బాపట్ల జిల్లా బాపట్ల మండలం నందిరాజతోటలో వివాహిత కృష్ణవేణి మృతిపై పలు ఆరోపణలు వినబడుతున్నాయి. ఆమెది హత్యా ఆత్మహత్య అనేది పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేసి వివరాలు తెలపవలసి ఉంది. మృతురాలు తల్లి అయితే...
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని కేశంపేట రైల్వే గేట్ సమీపంలో రైలు పట్టాలపై పదహారేళ్ల బాలిక మందరి గాయత్రి అనుమానాస్పద రీతిలో శవం లభించింది. రైల్వే పట్టాలపై మంగళవారం ఉదయం ముక్కలైన గాయత్రి...
ఏం జరిగిందో తెలియదు కానీ ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కుటుంబం మొత్తం మృత్యుదేవతను కౌగలించుకున్నది. ముద్దులొలికే ఏడేళ్ల కూతురు తో సహా భార్యా భర్తా విగత జీవులై కనిపించడంతో ఆ ప్రాంతం అంతా...
విశాఖజిల్లా,చీడికాడ మండలం లో గిరిజనబాలిక అనుమానాస్పద మృతి కలకలం రేపింది. చీడికాడ మండలం కుసర్లపాడు గ్రామానికి చెందిన దేవుడమ్మ 14 సంవత్సరాలు 9 వ తరగతి చదువుతుంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఆ ప్రక్క...
కడప జిల్లా బద్వేలు మండలం సి బోయనపల్లె లో మంగళవారం రాత్రి మైనర్ బాలిక అనుమానాస్పద మృతి చెందింది. ఎవరికి అనుమానం రాకుండా రాత్రికి రాత్రే బాలిక మృతదేహాన్ని బంధువులు దగ్ధం చేశారు. బద్వేలు...
వర కట్నం వేధింపుల కారణంగా జరిగిన మరణాన్ని కూడా కోవిడ్ మరణంగా చూపవచ్చా? అతి తెలివి చూపిన ఒకడు ఇదే పని చేశాడు. పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు లో ఈ సంఘటన జరిగింది. చనిపోయిన ఆమె...
కడప జిల్లా పుల్లంపేట తిరు మలయ్యగారిపల్లి మంగళవారం చెరువులో నీటి లోతు చూడటానికి వెళ్లిన ముగ్గురు యువకులు ప్రమాద వశాత్తూ నీటిలో మునిగి మృతి చెందారు. మృతులల్లో శివశంకర్(24), వెంకటాద్రి(24), రిషి(12) అనే పుల్లారెడ్డిపల్లి...
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారెడ్డిపేట చెరువులో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యం అయింది. పోతారెడ్డి పేట గ్రామానికి చెందిన మంగి రాజు(21) శుక్రవారం ఉదయం నాలుగు గంటలకు కాల్ రావడంతో ఇంటి...
నాలుగు రోజుల కిందట చేపలుపట్టేందుకు వెళ్లిన ఒక వ్యక్తి నేడు శవమై తేలాడు. రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన ఎడ్ల మహేష్ (33) అనే వ్యక్తి గత శనివారం (24-04-2021) రోజున...
ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ మాధవనగర్ సీబీఆర్ రెసిడెన్సీలో నివాసం ఉండే వంశీ భార్య...