రూ.120 కోట్లతో ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం విస్తరణ
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధిపై షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం అధికారులతో సమీక్షించారు. ధర్మపురి లక్ష్మీనరసింహ...