30.2 C
Hyderabad
May 17, 2024 16: 32 PM

Category : కరీంనగర్

Slider కరీంనగర్

ఈటలకు పోటీగా హుజూరాబాద్ లో ఇక ‘కెప్టెన్’ నాయకత్వం

Satyam NEWS
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజక వర్గ సమన్వయ కర్తగా రాజ్యసభ సభ్యులు కెప్టెన్  లక్ష్మీకాంతరావు ను నియమించారు. ఈటల రాజేందర్ వైపు టీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్లకుండా చూసేందుకు కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు కేటీఆర్ బాధ్యతలు అప్పగించారు....
Slider కరీంనగర్

టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని కార్యకర్తల వత్తిడి

Satyam NEWS
ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రావాలని ఎక్కువ మంది కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మంత్రి వర్గం నుంచి అత్యంత అవమానకర పరిస్థితుల్లో బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ తన సొంత నియోజకవర్గం అయిన...
Slider కరీంనగర్

ఈటలకు బ్రహ్మరథం పట్టిన హుజురాబాద్ ప్రజలు

Satyam NEWS
తాజా రాజకీయాలలో కేంద్ర బిందువు అయిన ఈటెల రాజేందర్ భవిష్యత్ కార్యాచరణ దిశగా సాగుతున్నారు. నేడు ఆయన తన సొంత నియోజకవర్గం అయిన హుజురాబాద్  చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు ఘన స్వాగతం...
Slider కరీంనగర్

కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలి

Satyam NEWS
పేద ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉందని టిపిసిసి కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. కరోనా మహమ్మారితో పల్లెల్లో పిట్టల్లా రాలిపోతున్న కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత, భరోసా ఇవ్వాల్సిన...
Slider కరీంనగర్

బాడ్ కరోనా :ప్రముఖ విద్య వేత్త కుమారా స్వామి మృతి

Satyam NEWS
పట్టణం లో గత 37 సంవత్సరాలుగా విద్యాభివృద్ధికి తోడ్పడి పలువురు విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చి దిద్దిన వెంకటరమణ పాఠశాల వ్యవస్థాపకులు కుమార్ సార్ అని ప్రేమగా ఇక్కడి వారు పిలిచే చిలుముల కుమార్ స్వామి...
Slider కరీంనగర్

ఈటల రాజేందర్ ప్రత్యర్థి ఇప్పుడు ఇక టీఆర్ఎస్ లోకి..?

Satyam NEWS
హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారా? ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇదే నిజం అనిపిస్తున్నది. పాడి కౌశిక్ రెడ్డిని పార్టీలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక...
Slider కరీంనగర్

మంత్రి ఈటల రాజేందర్ పై ఆరోపణల్లో కుట్ర కోణం

Satyam NEWS
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణల్లో అధికార పార్టీ కుట్రకోణం వుందని టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముక్కెర రాజు అన్నారు. ప్రశ్నిస్తే కక్ష సాధింపు కెసిఆర్ నైజం అని...
Slider కరీంనగర్

మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్

Satyam NEWS
రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు బూర రమేష్ ఇటీవల కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ నేడు బూర రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. అదే...
Slider కరీంనగర్

కరోనా కట్టడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: ఆది శ్రీనివాస్

Satyam NEWS
రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండల కేంద్రంలో కార్మికులతో పాటు పలువురికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి కార్యదర్శి ఆది శ్రీనివాస్ హాజరయ్యారు....
Slider కరీంనగర్

విఫలం చెందిన మంత్రి ఈటెల కేంద్రాన్ని విమర్శిస్తే ఎలా?

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంలో తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి మంత్రి ఈటల రాజేందర్ కేంద్రంలోని బిజెపిని విమర్శిస్తున్నారని రాజన్న సిరిసిల్లా జిల్లా బిజెపి నాయకుడు ఎర్రం మహేష్ అన్నారు. కేంద్రం సాయం...