నేటి యువకులే నేటి నవభారత నిర్మాతలు
74వ గణతంత్ర దినోత్సవం సిబిఐటి లో ఘనంగా నిర్వహించారు. సిబిఐటి ప్రెసిడెంట్ ఎన్.సుభాష్ జాతీయ జెండాను ఎగురవేయడంతో గణతంత్ర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఉపాధ్యాయులు, విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా...