అచ్చంపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను డాక్టర్ వంశీకృష్ణ పరిశీలించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016 మున్సిపాలిటీ...
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాలల చైతన్య సమితి నాగర్ కర్నూల్ జిల్లా పార్లమెంట్ ఇంచార్జ్ ఆలూరి కార్తీక్ అచ్చంపేట కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశానికి...