38.2 C
Hyderabad
May 2, 2024 19: 04 PM
Slider రంగారెడ్డి

పేదలకు  అందుబాటులో నాణ్యమైన  వైద్య సేవలు

#uppal

పేద ప్రజలకు  అందుబాటులో నాణ్యమైన  వైద్య సేవలు అందించాలని ఉప్పల్ ఎమ్మెల్యే పెద్ది సుభాష్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హబ్సిగూడ డివిజన్ లోని స్ట్రీట్ నెంబర్ 8 లో  దీక్ష క్లినిక్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిలుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి  హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో  పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని నిర్వాహకులకు సూచించారు.

ఈ  కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి ,డాక్టర్ దీక్ష రెడ్డి , వారి కుటుంబ సభ్యులు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, గంగిడి కృష్ణారెడ్డి, సూరం శంకర్,  స్థానిక కాలనీవాసులు మల్లారెడ్డి, ప్రదీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

మంచోళ్లను ముందు పెట్టి పెద్దోళ్లు దోచుకుతింటున్నారు

Satyam NEWS

దంచి కొడుతున్న ఎండలు

Satyam NEWS

యాదవుల మీటింగ్ ఎందుకోసం?

Satyam NEWS

Leave a Comment