ఆకస్మిక తనిఖీలు చేసిన ములుగు జిల్లా కలెక్టర్
ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య శుక్రవారం గోవిందరావుపేట మండలంలో పర్యటించి తనిఖీలు చేపట్టారు. కలెక్టర్ మండలంలోని రాఘవపట్నం కల్వర్టు వద్ద వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి...