41.2 C
Hyderabad
May 4, 2024 15: 04 PM
Slider వరంగల్

వరద సహాయ కేంద్రంలో మాస్కుల పంపిణీ

#SevaBharati

ములుగు జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణి పాఠశాలలోని రామప్ప పునరావాస సహాయ కేంద్రంలోని వారికి నేడు సేవా భారతి స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మాస్కులు, రోగనిరోధక హెర్బల్ టీ పాకెట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సేవా ప్రముఖ్ చల్లగురుగుల మల్లయ్య,ఇంచర్ల గ్రామ సర్పంచ్ మోరె రాజయ్య సేవా భారతి కార్యకర్తలు కొత్తపల్లి పోషన్న,కొండి సాంబశివ,మామిడాల కోటయ్య,కర్ర రాజేందర్ రెడ్డి ,కాయిత జలంధర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆసియా కప్ టైటిల్ గెలుచుకున్న శ్రీలంక

Satyam NEWS

విద్యార్థులు అక్షయ పాత్ర ఫౌండేషన్ సందర్శన

Satyam NEWS

సిపిఆర్ మీద అవగాహన కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment