30.7 C
Hyderabad
May 5, 2024 06: 20 AM

Category : వరంగల్

Slider వరంగల్

ఆన్లైన్ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS
ప్రతి విద్యార్థి ఆన్లైన్ పాఠాలు వీక్షించేలా ఉపాధ్యాయులందరూ పర్యవేక్షించాలని, విద్యార్థులందరికీ పాఠ్యాంశాల  షెడ్యూల్ ని అందజేయాలని ములుగు డిఇఓ డి.వాసంతి కోరారు. ఆన్లైన్ తరగతుల పర్యవేక్షణ లో భాగంగా బుధవారం నాడు తాడ్వాయి మండలం...
Slider వరంగల్

ముంపు ప్రాంతాల్లోని ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుంది

Satyam NEWS
ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాల వల్ల ములుగు జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాలు, ముంపునకు గురైన ప్రాంతాలలో బుధవారం రాష్ట్ర గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించి, పరిస్థితులను తెలుసుకున్నారు....
Slider వరంగల్

దళిత గిరిజన భూముల్ని లాక్కుంటున్న ప్రభుత్వం

Satyam NEWS
దళిత గిరిజన వర్గాల ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు గత ప్రభుత్వాలు భూములు ఇస్తే ఈ తెలంగాణ ప్రభుత్వం లాక్కుంటోందని ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముంజల భిక్షపతి గౌడ్ అన్నారు....
Slider వరంగల్

పెండింగ్ ఖాతాలను త్వరితగతిన పరిష్కరించాలి

Satyam NEWS
ములుగు జిల్లాలో అపరిష్కృతంగా వున్న పెండింగ్ ఖాతాలపై వెంటనే చర్యలు చేపట్టి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య తహశీల్దార్లను ఆదేశించారు. మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా రెవిన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష...
Slider వరంగల్

కరోనా వస్తే కంగారు పడకుండా వైద్యం చేయించుకోండి

Satyam NEWS
ములుగు జిల్లా బండార్పల్లిలో స్థానికులకు నేడు కరోనా టెస్టులు నిర్వహించారు. మొత్తం 39 మందికి కరోనా పరీక్షలు చెయ్యగా అందులో ముగ్గురికి కరోనా ఉన్నట్టు నిర్దారించారు. ములుగు జిల్లా TB,AIDS, Leprosy ప్రొగ్రాం ఆఫిసర్...
Slider వరంగల్

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Satyam NEWS
అకాల వర్షంతో నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా ములుగు జిల్లా అధ్యక్షులు జింనుకల కృష్ణాకర్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సోమవారం మీడియా సమావేశంలో...
Slider వరంగల్

కరోనా బాధిత కుటుంబాలకు అండగా ఎమ్మెల్యే సీతక్క

Satyam NEWS
ములుగు జిల్లా లో కరోనాతో ఇబ్బంది పడుతున్నకుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క సాయం చేస్తున్నారు. గోవింద రావు పేట మండలం అమృత తండా లో 32...
Slider వరంగల్

తుడుందెబ్బ వ్యవస్థాపకుడి కుటుంబానికి ఆర్ధిక సాయం

Satyam NEWS
తుడుందెబ్బ వ్యవస్థాపకుడు దబ్బగట్ల నర్సింగరావు అకాల మరణం పట్ల ఆధివాసీ ఉద్యోగుల పరపతి సంఘం, నర్సంపేట, కొత్తగూడ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, సంఘ సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
Slider వరంగల్

తెలంగాణ సామాజిక రచయితల మాతృభాష దినోత్సవం

Satyam NEWS
మాతృభాషా ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తంగా చాటిన ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రాంమూర్తి తెలుగు ప్రజలకు మార్గదర్శక మని  బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొగుళ్ళ భద్రయ్య అన్నారు. తెలంగాణ సామాజిక రచయితల...
Slider వరంగల్

ప్లాస్మా దానానికి అందరూ సిద్ధం కావాలి

Satyam NEWS
కరోనా పట్ల ఎలాంటి ఆందోళన చెందవద్దని, మనోధైర్యంతో ఉండాలని వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులతో నేడు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి...