ఆన్లైన్ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
ప్రతి విద్యార్థి ఆన్లైన్ పాఠాలు వీక్షించేలా ఉపాధ్యాయులందరూ పర్యవేక్షించాలని, విద్యార్థులందరికీ పాఠ్యాంశాల షెడ్యూల్ ని అందజేయాలని ములుగు డిఇఓ డి.వాసంతి కోరారు. ఆన్లైన్ తరగతుల పర్యవేక్షణ లో భాగంగా బుధవారం నాడు తాడ్వాయి మండలం...