24.7 C
Hyderabad
May 19, 2024 02: 21 AM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

మా నిధులు కొల్లగొట్టారు: గవర్నర్ కు సర్పంచ్ ల ఫిర్యాదు

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం దొంగలించిన గ్రామ పంచాయతీలకు చెందిన రూ. 7660 కోట్లను నిధులు తక్షణమే తిరిగి ఇప్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘాలు నేడు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్...
Slider ప్రత్యేకం

బాగా డబ్బులు ఉన్న వారికే రాజ్యసభ టిక్కెట్లు

Satyam NEWS
రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి త్వరలో ఎన్నికలు జరుగనున్న రాజ్య సభ స్థానాలకు ఎంపికలు పూర్తయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ లో 4 స్థానాలలో  ఇద్దరు అభ్యర్థులను రెడ్డి కులంనుంచి,మరో ఇద్దరు అభ్యర్థులను బీసీ వర్గాల...
Slider ప్రత్యేకం

పాఠశాలలను అందంగా తీర్చిదిద్దేందుకే మన ఊరు మన బడి

Satyam NEWS
ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేవిధంగా, తాను కన్న కలలను నెరవేర్చుకునే విధంగా  కష్ట పడి చదవాలని అందుకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని విద్యా శాఖామంత్రి విద్యార్థులకు...
Slider ప్రత్యేకం

దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకం: సుప్రీంకోర్టుకు నివేదిక

Satyam NEWS
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ సామూహిక అత్యాచారం తర్వాత జరిగిన నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని విచారణ సంఘం నిర్ధారించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాత...
Slider ప్రత్యేకం

పంజాబ్ రైతులను ఆదుకునేందుకు బయలుదేరిన కేసీఆర్

Satyam NEWS
జాతీయ స్థాయిలో పలు రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజకీయ, అర్థిక, మీడియా రంగాలకుచెందిన ప్రముఖులతో సమావేశం కానున్నారు. దేశంకోసం వీర మరణం...
Slider ప్రత్యేకం

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల లోగో ఆవిష్కరణ

Satyam NEWS
తెలుగు ప్రజల ఆరాధ్యదైవమైన విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాల లోగోను తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గురువారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు....
Slider ప్రత్యేకం

గ్రూప్ 4 నోటిఫికేషన్ పై సన్నాహక  సమావేశం నిర్వహించిన సి.ఎస్.

Satyam NEWS
రాష్ట్రంలో గ్రూప్ 4 పోస్టుల నోటిఫికేషన్ జారీ పై నేడు బీఆర్కేఆర్ భవన్ లో ఉన్నత స్థాయి అధికారుల సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ...
Slider ప్రత్యేకం

బాక్సైట్‌ సరఫరా పై రాకియా పిటీషన్‌ను కొట్టేసిన ఆర్బిట్రేషన్‌ సెంటర్

Satyam NEWS
విశాఖపట్నం ఎజెన్సీ ఏరియాలో బాక్సైట్ ఒప్పందాల విషయంలో ఏర్పడిన వివాదంపై లండన్ ఆర్బిట్రేషన్‌ సెంటర్ లో యుఎఇకి చెందిన రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ (రాకియా) వేసిన కేసులో రాష్ట్రప్రభుత్వానికే చారిత్రాత్మక...
Slider ప్రత్యేకం

ఆకాశంలోకి దూసుకుపోతున్న టమాటా ధరలు

Satyam NEWS
దేశంలో నిమ్మకాయ తర్వాత టమాటా కూడా సామాన్యుడికి అందకుండా పైపైకి పోవడం మొదలైంది. వేడి వాతావరణం కారణంగా టమోటా పంట దెబ్బతింది. దాని కారణంగా టమాటా ధర భారీగా పెరుగుతోంది. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో...
Slider ప్రత్యేకం

ఉద్యమ పార్టీని విడుతున్న మాజీ మంత్రి జూపల్లి?….ఆ రోజే ప్రకటన!

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన 20 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నో ఉద్యమాలు చేశారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్...