మా నిధులు కొల్లగొట్టారు: గవర్నర్ కు సర్పంచ్ ల ఫిర్యాదు
రాష్ట్ర ప్రభుత్వం దొంగలించిన గ్రామ పంచాయతీలకు చెందిన రూ. 7660 కోట్లను నిధులు తక్షణమే తిరిగి ఇప్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘాలు నేడు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్...