32.7 C
Hyderabad
April 26, 2024 23: 11 PM

Tag : Somesh Kumar IAS

Slider ప్రత్యేకం

ఇప్పుడు సోమేష్ కుమార్ ఏం చేస్తారో…..?

Satyam NEWS
తెలంగాణ ముఖ్యమంత్రి ఏరి కోరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్న సోమేష్ కుమార్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన సోమేష్ కుమార్ తెలంగాణ లో పని చేయడంపై చాలా...
Slider ఖమ్మం

మళ్లీ పెరుగుతున్న గోదావరి వరద ప్రవాహం

Satyam NEWS
భారీ వర్షాల కారణంగా మళ్లీ గోదావరి స్థాయి పెరుగుతున్నది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతున్నది. 9 లక్షల క్యూసెక్కులను దాటుతున్న పరిస్థితుల నేపథ్యంలో కొత్తగూడెం, ములుగు...
Slider ప్రత్యేకం

ధరణి అంశాల పై కలెక్టర్ లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

Satyam NEWS
రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ధరణి అంశాల పై కలెక్టర్ లతో సీఎస్ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రధాన కార్యదర్శి ధరణి వెబ్ సైట్ లో ఉన్న మాడ్యుల్స్ ను...
Slider ప్రత్యేకం

గ్రూప్ 4 నోటిఫికేషన్ పై సన్నాహక  సమావేశం నిర్వహించిన సి.ఎస్.

Satyam NEWS
రాష్ట్రంలో గ్రూప్ 4 పోస్టుల నోటిఫికేషన్ జారీ పై నేడు బీఆర్కేఆర్ భవన్ లో ఉన్నత స్థాయి అధికారుల సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ...
Slider ముఖ్యంశాలు

ఇప్పటికే 4 .61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

Satyam NEWS
రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు పౌరసరఫరాలు, మార్కెటింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బీఆర్కేఆర్ భవన్ లో  జరిగిన ఈ...
Slider ప్రత్యేకం

మున్సిపల్ వ్యర్ధాల నిర్వహణకు తమిళనాడు అధికారుల ప్రశంస

Satyam NEWS
వ్యర్థ పదార్థాల నిర్వహణ, మున్సిపల్ పరిపాలన లో తెలంగాణా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని తమిళనాడు రాష్ట్రానికి చెందిన మున్సిపల్ పరిపాలన శాఖ ఉన్నత స్థాయి అధికారుల బృందం ప్రశంసించింది....
Slider ప్రత్యేకం

రాష్ట్రంలో ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండండి

Satyam NEWS
జిల్లా కలెక్టర్లకు సి.ఎస్. సోమేశ్ కుమార్ ఆదేశం రాష్ట్రంలో నెలకొని ఉన్న తీవ్ర ఎండల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నేడు జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ,...
Slider ప్రత్యేకం

పొడు భూముల సమస్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ

Satyam NEWS
రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూమిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం నడుంకట్టింది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ శనివారం నాడు తొలి సారిగా భేటీ అయింది....
Slider ప్రత్యేకం

భారీ వర్షాలకు జిల్లా యంత్రాంగం అప్రమత్తం

Satyam NEWS
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని...
Slider ముఖ్యంశాలు

కచ్చితమైన సేవలకోసం తెలంగాణలో ఇ-ఆఫీసు

Satyam NEWS
ప్రభుత్వ కార్యాలయాలలో సమర్ధవంతమైన, కచ్చితమైన సేవలు అందించడానికి ఇ-ఆఫీసును ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సెక్రటేరియట్ లోని 8 శాఖలలో, HoD లలో...