29.2 C
Hyderabad
May 18, 2024 13: 04 PM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

ఐదు రోజులు పాటు బ్యాంకులు బంద్

Satyam NEWS
రేపటి నుంచి ఐదు రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే పండుగల సందర్భంగా మంగళవారం నుంచి 5 రోజుల పాటు బ్యాంకులకు సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది....
Slider ప్రత్యేకం

సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!

Satyam NEWS
సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్...
Slider ప్రత్యేకం

భార్యామార్పిడి రాకెట్ సభ్యుల్ని అరెస్టు చేసిన కేరళ పోలీసులు

Satyam NEWS
విద్యావంతులు ఎక్కువగా ఉన్న కేరళలో తెలివితేటలు మితిమీరుతున్నట్లున్నాయి. అక్కడ బాగా చదువుకున్న వారు కొందరు సోషల్ మీడియాలో ఒక గ్రూప్ గా ఏర్పడ్డారు. ఇందులో తప్పేముంది అనుకుంటున్నారా? కరెక్టే సోషల్ మీడియా గ్రూప్ గా...
Slider ప్రత్యేకం

వితంతు పెన్షన్ పేరు మార్చాలి

Satyam NEWS
వితంతు పెన్షన్ అనే పేరు మూఢనమ్మకాలను పెంచే విధంగా ఉందని అందువల్ల తక్షణమే ఆ పేరు మార్చాలని ‘విన్నపం ఒక పోరాటం’ అధ్యక్షురాలు చీకూరి లీలావతి కోరారు. వితంతు పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్...
Slider ప్రత్యేకం

కరోనా తో భయాందోళన వద్దు జాగ్రత్తలు ముద్దు

Satyam NEWS
ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలని, స్వీయ నియంత్రణాచర్యలను చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. కరోనా పరిస్థితి...
Slider ప్రత్యేకం

సుదీర్ఘ చర్చల తరువాత ‘హైదరాబాద్’ డిక్లరేషన్ కు ఆమోదం

Satyam NEWS
తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కేంద్ర పరిపాలనా సంస్కరణల శాఖ, ఎలక్ట్రానిక్స్  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు ఈ-పరిపాలనపై రెండు రోజుల పాటు నిర్వహించిన 24వ జాతీయ సాస్ విజయవంతంగా ముగిసింది ‘ మహమ్మారి తర్వాత...
Slider ప్రత్యేకం

ఇసుక దోపిడికి మరో అడుగు ముందుకు….

Satyam NEWS
వాగులు, వంకల్లోని ఇసుకను కూడా అమ్ముకోవచ్చు అంటూ వాల్టా చట్టానికి సవరణ చేయడం దారుణమైన విషయమని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పెద్దలకు చెందిన జయప్రకాష్ వెంచర్సు కంపెనీకి  దోచిపెట్టేలా...
Slider ప్రత్యేకం

మార్చిలో పదో తరగతి పరీక్షలు: మంత్రి సురేశ్‌

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెలలో పదో తరగతి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా వినుకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 7 సబ్జెక్టులతో పరీక్షలు ఉంటాయని...
Slider ప్రత్యేకం

ప్రజలు ప్రైవేటుకు వెళ్లి అప్పులపాలు కావొద్దు

Satyam NEWS
కరోనా మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రజారోగ్య సంచాలకులు జి శ్రీనివాస రావు...
Slider ప్రత్యేకం

అన్ని గురుకులాల్లో డిజిటల్ లెర్నింగ్ వసతులు

Satyam NEWS
మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ వెనుకబడిన వర్గాల సంక్షేమ గురుకుల సొసైటీ బోర్డు మీటింగ్ ఈరోజు మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన తన కార్యాలయంలో జరిగింది. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం,...