రేపటి నుంచి ఐదు రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే పండుగల సందర్భంగా మంగళవారం నుంచి 5 రోజుల పాటు బ్యాంకులకు సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది....
బడ్జెట్ లో చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు సేకరించవచ్చా? …. ఇచ్చేవాడుంటే ఎలాగైనా సేకరించవచ్చు అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినకాడికి అధికార వడ్డీలు కూడా చెల్లించి మరీ...
భారత మొదటి మహిళ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 36వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్మల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయ్యన్నగారి పోశెట్టి మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలోనే...