33.7 C
Hyderabad
April 29, 2024 00: 41 AM

Tag : Minister Adimulapu Suresh

Slider ప్రకాశం

సీఎం పర్యటన ఏర్పాట్లలో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపూ సురేష్

Bhavani
మార్కాపురంకు ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కే...
Slider ప్రకాశం

మంత్రి ఆదిమూలపు సురేశ్ పై భూ కబ్జా ఆరోపణ

Satyam NEWS
ప్రకాశం జిల్లా దర్శిలో నేడు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్ పై ఒక మహిళ భూకబ్జా ఫిర్యాదు చేశారు. మంత్రి సురేశ్ తమ పొలం ఆక్రమించారని మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు....
Slider ప్రత్యేకం

మార్చిలో పదో తరగతి పరీక్షలు: మంత్రి సురేశ్‌

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెలలో పదో తరగతి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా వినుకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 7 సబ్జెక్టులతో పరీక్షలు ఉంటాయని...
Slider ముఖ్యంశాలు

ఏపీ ఐసెట్‌ ఫలితాలు విడుదల

Satyam NEWS
ఏపీ ఐసెట్‌ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాలపల్లి రామకృష్ణ మొదటి ర్యాంకు సాధించాడు. 154 మార్కులతో టాప్‌లో నిలిచాడు. అనంతపురం జిల్లా వ్యక్తి బండి లోకేష్‌ 153 మార్కులతో రెండో ర్యాంకు సాధించాడు....
Slider ముఖ్యంశాలు

మంత్రి ఆదిమూలపు సురేష్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయింది. మంత్రి కాక ముందు ఆయన ఐఆర్‌ఎస్‌ అధికారి. ఆయన భార్య టీఎన్‌ విజయలక్ష్మి కూడా ఐఆర్‌ఎస్‌...
Slider ముఖ్యంశాలు

AP News: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

Satyam NEWS
ఏపీ లో  పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. జూన్‌ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. మే 5 నుంచి 23వ...
Slider ఆంధ్రప్రదేశ్

టెన్త్ క్లాస్: తెలంగాణ బాటలో నడిచిన ఆంధ్రప్రదేశ్

Satyam NEWS
ఏపీలో కూడా పదో తరగతి పరీక్షలు రద్దు అయ్యాయి. పదో తరగతి చదివిన విద్యార్థులంతా పాస్ అయినట్టు ఏపి విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం...
Slider ఆంధ్రప్రదేశ్

షెడ్యూల్ ప్రకారమే ఏపీలో పదో తరగతి పరీక్షలు

Satyam NEWS
పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సన్నద్ధం కావాలని, పరీక్షల సంసిద్ధతకు పిల్లల్లో మానసిక స్థైర్యం, ధైర్యాన్ని నింపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని సమగ్ర శిక్షా...
Slider ప్రకాశం

గుడ్ వర్క్: నిత్యావసరాలు పంచిన విద్యాశాఖ మంత్రి

Satyam NEWS
రాష్ట్రంలో కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్ వెల్లడించారు. గురువారం ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం నియోజకవర్గ పరిధిలోని దోర్నాల...
Slider ఆంధ్రప్రదేశ్

పి.టి.ఐ.ల సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ

Satyam NEWS
సమగ్ర శిక్ష లోని ఉద్యోగులకు వేతనాలు, వివిధ సమస్యలను పరిశీలిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హామీ ఇచ్చారు. పి.టి.ఐ.ల సంఘం స్టేట్ ప్రెసిడెంట్ షేక్.హాజి మలంగ్, జనరల్ సెక్రెటరీ కె.మహేష్...