సికింద్రాబాద్ నుంచి భద్రాచలం రోడ్ స్టేషన్ కు కాకతీయ ఎక్స్ ప్రెస్ స్థానంలో కొత్త రైలు ప్రారంభం కాబోతున్నది. ఈ నెల 18 నుండి సికింద్రాబాద్ లో ఈ ఎక్స్ ప్రెస్ ట్రైన్ సాయంత్రం 6.50...
రాజకీయ ప్రత్యర్థులపై దూకుడు ప్రదర్శించే ఈడీ మనీలాండరింగ్ కేసులో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ను అరెస్టు చేసింది. 16 గంటల విచారణ తర్వాత రౌత్ను నిన్న ఈడీ అరెస్టు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్...
ఆగస్ట్ 1 నుంచి సినిమా షూటింగ్స్ నిలిపేయాలన్న నిర్ణయాన్ని టియఫ్సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఆ నలుగురు తమకు ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ మిగతా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారనీ...
సూర్య కుమారి విజయనగరం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి ఏడాదైన సందర్భంగా ప్రత్యేక కధనం రైతు నుంచీ రాష్ట్రపతి వరకు.. సర్పంచ్ నుంచీ ప్రధానమంత్రి వరకు.. రెవెన్యూ ఇన్ స్పెక్టర్ నుంచీ ప్రిన్సిపల్...
అట్టడుగు వర్గానికి చెందిన వారెవ్వరినైనా..బీజేపీ అత్యున్నత పదవిని కట్టబెడుతుందని బహుశా కాంగీ..ఎర్రజెండా పక్షులెవ్వరైనా ఊహించి ఉండరు.14 వ రాష్ట్ర పతిగా రామ్ నాధ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయడంతో దేశ ప్రజలు యావన్మందికీ ఓ...
నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీటిని మంత్రి జగదీష్ రెడ్డి బుధవారంనాడు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్, శాసనమండలి సభ్యులు యం సి కోటిరెడ్డి, జిల్లా రైతు...
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఉన్న పలు పట్టణాల పరిస్థితుల పైన పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్ నుంచి...
ఏపి ముఖ్యమంత్రి జగన్ పంచన చేరి చంద్రబాబును ఇంతకాలం విమర్శించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నేడు ఆకస్మికంగా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇది ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో...