సికింద్రాబాద్ నుంచి భద్రాచలం రోడ్ స్టేషన్ కు కాకతీయ ఎక్స్ ప్రెస్ స్థానంలో కొత్త రైలు ప్రారంభం కాబోతున్నది. ఈ నెల 18 నుండి సికింద్రాబాద్ లో ఈ ఎక్స్ ప్రెస్ ట్రైన్ సాయంత్రం 6.50...
భద్రాచలం పట్టణంలో వరద నీరు పోటెత్తింది. భద్రాచలంలోని రామాలయం మెట్ల వద్ద విస్తా కాంప్లెక్స్ పరిసరాల్లోకి భారీగా వరదనీరు చేరింది. ఆలయంలోకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం...
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలలో రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం పినపాక పట్టి నగర్ దగ్గర కిన్నెరసాని బ్రిడ్జ్ నాగారం...