25.7 C
Hyderabad
May 19, 2024 08: 48 AM

Tag : Andhra Pradesh

Slider ఆంధ్రప్రదేశ్

కేంద్ర సర్వీసు నుంచి రిలీవ్ అయిన నీలం సహానీ

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలు కానున్న సీనియర్ ఐ ఏ ఎస్ అధికారిణి నీలం సహానీ కేంద్రం నుంచి రిలీవ్ అయ్యారు. సంక్షేమ మంత్రిత్వ శాఖ నీలం సహానీ ని రిలీవ్...
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

రెండు పత్రికల్ని, ఆ ముగ్గుర్ని ఉతికి ఆరేసిన జగన్

Satyam NEWS
పవన్ కళ్యాణ్ పై దారుణ వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి. జాతీయ విద్య, మైనారిటీల సంక్షేమ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మరొక అడుగు ముందుకు వేసి...
ఆంధ్రప్రదేశ్

మహాత్మా గాంధీ ప్రాణరక్షకుడు బతఖ్ మియా అన్సారి

Satyam NEWS
మహాత్మా  గాంధీ ప్రాణాలను రక్షించిన సాహసయోధుడు  బతఖ్ మియా అన్సారి జీవితంపై చరిత్రకారుడు సయ్యద్ నశీర్ అహమ్మద్ నాలుగు భాషల్లో వెలువరించిన  పుస్తక ఆవిష్కరణ తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగింది. స్థానిక...
ఆంధ్రప్రదేశ్

తహసీల్దార్‌ హసీనాబీకి ఆశ్రయం ఇస్తే కేసులో ఇరుకుతారు

Satyam NEWS
గూడూరు తహసీల్దార్‌ హసీనాబీ ఏసీబీ కేసులో ముద్దాయిగా ఉన్నారని, ఆమెకు ఎవరైనా ఆశ్రయం ఇస్తే వారిపై కేసు నమోదు చేస్తామని ఏసీబీ డీఎస్పీ నాగభూషణం హెచ్చరించారు. తన వ్యక్తిగత సహాయకుని ద్వారా లంచం తీసుకున్న...
Slider ఆధ్యాత్మికం ఆంధ్రప్రదేశ్

17న తిరుమలలో కార్తీక వన భోజన మహోత్సవం

Satyam NEWS
పవిత్ర కార్తీకమాసంలో నవంబరు 17వ తేదీ ఆదివారం తిరుమలలో కార్తీకవనభోజన మహోత్సవాన్ని తిరుమలలోని పార్వేట మండపంలో ఘనంగా నిర్వహించ‌నున్నారు. ఈ కార్తీక వనభోజన మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీమలయప్ప స్వామివారిని బంగారుతిరుచ్చిపై, దేవేరులను మరో పల్లకిపై అందంగా...
Slider ఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీవారి పుష్కరిణి లో స్నానం చేయడం కుదరదు

Satyam NEWS
మరమ్మతు పనుల నిమిత్తం తిరుమల శ్రీవారి పుష్కరిణిని మూసివేశారు. పుష్కరిణికి అన్ని వైపులా ఉన్న గేట్లకు అధికారులు తాళాలు వేశారు. ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు ఆగస్టులో పుష్కరిణిని మూసివేసి కోనేరులోని నీటిని...
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

రైతుల ఉసురు పోసుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాలు

Satyam NEWS
తెలుగు రాష్ట్రాలు సిగ్గుపడాల్సిన విషయం ఇది. అన్నపూర్ణగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గణనీయమైన సంఖ్యలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాల జాబితాలో...
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

ఎల్ వి సుబ్రహ్మణ్యంకు ప్రధాని కార్యాలయం పిలుపు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసి అవమానకరంగా బదిలీ చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్ వి సుబ్రహ్మణ్యంకు ప్రధాని నరేంద్రమోడీ కార్యాలయం నుంచి పిలుపు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా...
Slider ఆంధ్రప్రదేశ్

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం:12 మంది దుర్మరణం

Satyam NEWS
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్ లారీ అదుపుతప్పి ఆ టో, బైకు, కారుపైకి దూసుకురావడంతో 12 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జు అయింది....
Slider ఆంధ్రప్రదేశ్

కనెక్ట్‌ టు ఆంధ్రా వెబ్‌ పోర్టల్‌ను ఆవిష్కరించిన సిఎం జగన్‌

Satyam NEWS
‘‘రాష్ట్రం మీద మీ ప్రేమాభిమానాలు చూపించడానికి ఇదొక మంచి అవకాశం. మీరు ఎంత సహాయం చేస్తారన్నది ముఖ్యంకాదు, మీ గ్రామానికి లేదా మీ నియోజకవర్గానికి లేదా మీ జిల్లాలో మీరు ఏ కార్యక్రమైనా చేపట్టవచ్చు....