28.7 C
Hyderabad
April 26, 2024 07: 01 AM

Tag : Mahatma Gandhi

Slider ఖమ్మం

గాంధీజీ భావాలు ఎందరికో స్ఫూర్తి

Bhavani
గాంధీజీ ఆలోచనలు, భావాలు, సిద్ధాంతాలు ఎందరికో స్ఫూర్తి అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చెర్మెన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. మహత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో...
Slider హైదరాబాద్

జాతిపిత గాంధీకి ఘన నివాళి

Satyam NEWS
జాతిపిత మహాత్మా గాంధీ 75 వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని...
Slider గుంటూరు

విక్టర్ ప్రసాద్ ను బర్తరఫ్ చేసే వరకూ ఉద్యమం

Bhavani
మహాత్మా గాంధీజీని కించపరుస్తూ అవమానకరంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ వ్యాఖ్యలకు నిరసనగా ఆర్యవైశ్య బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పలు జిల్లాల్లో...
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ శ్రీ వాణి విద్యా నిలయం లో గాంధీ వర్ధంతి

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని శ్రీ వాణి విద్యా నిలయం లో జాతిపిత మహాత్మా గాంధీ 74వ వర్ధంతి నిర్వహించారు. ముందుగా ఇందిరాగాంధీ అభిమాన సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రంగినేని జగదీశ్వరుడు...
Slider నెల్లూరు

విక్రమ సింహపురి యూనివర్సిటీ లో మహాత్మా గాంధీ వర్థంతి

Satyam NEWS
నెల్లూరు లోని విక్రమ సింహపురి యూనివర్సిటీ ప్రాగణంలోని శ్రీ పొట్టి శ్రీరాముల భవనంలో మహాత్మాగాంధీ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉపకులతి ఆచార్య జి యం సుందరవల్లి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ...
Slider నల్గొండ

మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన ఆర్యవైశ్య సంఘ నేతలు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్  నియోజకవర్గ కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ 74వ,వర్థంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ  సందర్భంగా హుజూర్ నగర్ పట్టణంలోని గాంధీ పార్కు సెంటర్ నందలి మహాత్మా గాంధీ...
Slider నల్గొండ

మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట మౌన దీక్ష చేసిన ముస్లింలు

Satyam NEWS
మసీదు కాంప్లెక్స్ అద్దెలు పెంచాలని, గడువు ముగిసిన దుకాణాల సముదాయానికి బహిరంగ వేలం వేయాలని డిమాండ్ చేస్తున్న ముస్లింలు నేడు మహ్మాత్మా గాంధీ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్...
Slider రంగారెడ్డి

భారతదేశానికి స్వాతంత్య్రము తెచ్చిన బోసినవ్వుల బాపూజీ

Satyam NEWS
ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్య్రము తెచ్చిన అగ్ర గణ్యుడు మన బోసినవ్వుల బాపూజీ అని తెలంగాణ తెలుగదేశం పార్టీ  మేడ్చల్‌ మల్కాజిగిరి పార్లమెంటు అధ్యక్షులు కందికంటి అశోక్‌కుమార్‌గౌడ్‌, చిలుకానగర్‌  డివిజన్‌ అధ్యక్షుడు పబ్బతి...
Slider గుంటూరు

ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీ బాట లో నడవాలి

Satyam NEWS
గాంధీ జయంతి సందర్భంగా శనివారం గుంటూరు జిల్లా నరసరావుపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్పెషల్ సబ్ జైల్ ఉన్న 62 మంది ఖైదీలకు బ్రేడ్స్ , ఫ్రూడ్స్ పంపిణీ చేశారు. ముందుగా సబ్ జైల్లో...
Slider ముఖ్యంశాలు

సర్వ మతాలూ, కులాలూ ఒకటేనని చాటిన మహాత్ముడు గాంధీజీ

Satyam NEWS
ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు మన బోసి నవ్వుల బాపు అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆదెర్ల శ్రీనివాసరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్...