29.7 C
Hyderabad
April 29, 2024 11: 01 AM

Tag : Andhra Pradesh

Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

ఏపి రైతు సాధికార దోపిడి సంస్థ

Satyam NEWS
పేద రైతుల రుణ మాఫీలో కూడా కుంభకోణం చేయవచ్చునని నిరూపించిన ఘనులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారనే బాధతో అమలు చేయాల్సిన రుణమాఫీని పాడి ఆవుగా మార్చుకుని అవసరమైనప్పుడల్లా పాలు...
Slider ఆంధ్రప్రదేశ్

కొనసాగుతున్న భారీ వర్ష సూచన

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్ష సూచన కొనసాగుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇవాళ, రేపు భారీ వర్షాలుంటాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం...
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

అందరికీ మేలుకలిగేలా నదుల అనుసంధానం

Satyam NEWS
వీలైనంత తక్కువ భూసేకరతో, తక్కువ నష్టంతో గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, కె.చంద్రశేఖర్ రావు, వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు.  గోదావరి నీటిని కృష్ణాకు తరలించే విషయంతో పాటు...
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

పెరుగుతూనే ఉన్న పెట్రోలు ధర

Satyam NEWS
పెట్రోలు ధరలు వరుసగా ఆరో రోజు పెరిగాయి. సోమవారం పెట్రోల్ ధర లీటర్ కు 31 పైసలు పెరగ్గా, డీజిల్ ధర లీటర్ కు 21 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో హైదరాబాద్ లో...
Slider ఆంధ్రప్రదేశ్

జలసంరక్షణలో ఏపికి అవార్డుల పంట

Satyam NEWS
జల సంరక్షణ , సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు, నీటి వినియోగంలో జాతీయ జల మిషన్ ఇచ్చే అవార్డులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పురస్కారాలు దక్కాయి. వాతావరణ మార్పులతో కలిగే ముప్పును అంచనా వేయడం అన్ని...
Slider ఆంధ్రప్రదేశ్ సంపాదకీయం

చెత్తపలుకు: ఎల్లోస్ చెబుతున్న నీతులు

Satyam NEWS
ఎందుకండీ పాపం వాడ్ని వేధిస్తారు చేసింది ఒక్క మర్డరే కదా అన్నట్లుంది ఎల్లోస్ వాదన. ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవడం, దాన్ని రాజకీయాలకు ఎలా ముడిపెట్టాలో కుదరకపోవడంతో...
Slider ఆంధ్రప్రదేశ్

బ్రహ్మోత్సవాలకు సి ఎం జగన్ కు ఆహ్వానం

Satyam NEWS
ఈ నెల 30 నుంచి జరగనున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, జేఈవో ఏవీ ధర్మారెడ్డిలు...
Slider ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు అవినీతి బట్టబయలు చేశాం

Satyam NEWS
పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతి బట్టబయలు అయిందని ఏపి ఇరిగేషన్‌ శాఖమంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం పనుల...