35.2 C
Hyderabad
April 27, 2024 12: 41 PM
Slider ఆంధ్రప్రదేశ్

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం:12 మంది దుర్మరణం

accedent

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్ లారీ అదుపుతప్పి ఆ టో, బైకు, కారుపైకి దూసుకురావడంతో 12 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జు అయింది. ప్రమాదం జరిగిన వెంటనే బైకుకి మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. బైక్ కాలి బైడిదైంది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్‌ వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు-బెంగళూరు హైవేపై జరిగిన ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం.

Related posts

కెమిస్ట్రీలో డాక్టరేట్ సాధించిన పేద విద్యార్ధి

Satyam NEWS

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

ఈ నెల 28 వ తేదీ నుంచి ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్

Murali Krishna

Leave a Comment