పరిపాలనా రాజధానికి ప్రత్యేక బస్సు సర్వీసు
పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖపట్నం నగరానికి గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసుప్రారంభిస్తున్నారు. డాల్ఫిన్ క్రూయిజ్ ఏసీ బస్ ను విశాఖపట్నం నగరానికి ఏర్పాటు చేసినట్లు నరసరావుపేట ఏ పీ ఎస్...