29.7 C
Hyderabad
May 6, 2024 05: 21 AM

Tag : APSRTC

Slider ప్రత్యేకం

ఉన్న పళంగా పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. ..

Satyam NEWS
ఆకస్మాత్తుగా పెరిగిన చార్జీలతో ప్రయాణీకులు గగ్గోలు..! కండక్టర్…..విజయనగరం కు టిక్కెట్ ఇవ్వండంటూ ఓ ప్రయాణీకుడు..యాభై అయిదు రూపాయలు ఇచ్చాడు.. వెంటనే ఆ బస్సు కండక్టర్…70 ఇవ్వాలని చెప్పడంతో ఆ ప్రయాణికుడు ఖంగు తిన్నాడు. ఉదయమే...
Slider విజయనగరం

జ‌గ‌న్ ప్రభుత్వ చేతకాని తనానికి ఆర్టీసీ డ్రైవర్ల బలి కావాలా…?

Satyam NEWS
ఆర్టీసీ బస్సుల మైలేజీ నష్టాల కార‌ణంగా… డ్రైవర్లు జీతాల్లో కోత పెట్టాలని సీఎం జ‌గ‌న్ చేసిన దుర్మార్గపు ప్రకటన వెనక్కి తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ చేసారు. ఈ...
Slider ప్రత్యేకం

బాదుడే బాదుడు: ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు

Satyam NEWS
బాదుడే బాదుడు అంటూ ఇప్పుడు మరో బాదుడు మొదలు పెట్టింది జగన్ ప్రభుత్వం. చెత్త పన్ను విధింపు, ఇంటిపన్ను పెంపు, కరెంటు చార్జీల పెంపుతో ఇప్పటికే జనంపై భారం మోపిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు...
Slider ముఖ్యంశాలు

సమ్మెలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కూడా పాల్గొంటారు

Satyam NEWS
ఫిబ్రవరి 7 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన నిరవధిక సమ్మె లో ఆర్టీసీ ఉద్యోగులు కూడా పాలుపంచుకోనున్నారు. సమ్మె నోటీసుపై కార్యాచరణ ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శిగా ఆర్టీసీ కార్మిక సంఘం ఈయూ...
Slider ప్రత్యేకం

50 శాతం అదనపు ఛార్జీతో సంక్రాంతికి 1266 ప్రత్యేక బస్సులు

Satyam NEWS
సంక్రాంతి పండుగకు రద్దీ దృష్ట్యా ఏపీఎస్‌ ఆర్టీసీ పలు ప్రాంతాలకు 1266 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌, చెన్నై,...
Slider విశాఖపట్నం

అయ్యప్ప భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ తీపికబురు

Satyam NEWS
విశాఖపట్నం నుంచి అయ్యప్ప స్వామి సన్నిధి శబరిమలకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులను నడపనున్నట్లు వెల్లడించింది. ఆలయాన్ని సందర్శించే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం కోసం APSRTC విశాఖపట్నం రీజియన్ నుంచి శబరిమలకి 60 ప్రత్యేక బస్సులను...
Slider గుంటూరు

ఉత్తమ టైర్ మైలేజీ సాధించిన నరసరాపుపేట ఆర్టీసీ డిపో

Satyam NEWS
టైర్ల మైలేజీ లో ఉత్తమ డిపో గా నిలిచిన గుంటూరు జిల్లా నరసరావుపేట ఏ పీ ఎస్ ఆర్ టి సీ డిపో మేనేజర్ ఎస్.కె అబ్దుల్ సలామ్ ను జోనల్ ఈడి గిడుగు...
Slider నెల్లూరు

అదుపుతప్పి పొలాల్లోకి తీసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

Satyam NEWS
నెల్లూరు జిల్లా లో పెను ప్రమాదం తృటిలో తప్పింది. నెల్లూరు నుండి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్ పెళ్లకూరు మండలం తెంకాయతోపు వద్ద అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆర్.టి.సి బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళు క్షేమంగా...
Slider ముఖ్యంశాలు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు బంద్

Satyam NEWS
పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వెళ్లే బస్సులను నిలిపివేస్తున్నట్లు టిఎస్ఆర్టీసీ ఎండి సునీల్ శర్మ ప్రకటించారు. ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా బస్సులను నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం తెలంగాణ నుండి...
Slider ప్రత్యేకం

కరోనా వైరస్ తో అల్లాడుతున్న ఆర్టీసీ సిబ్బంది

Satyam NEWS
కొవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈనెల మొదటివారంలో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) 62 శాతం ఉండగా, ఇప్పుడది సగటున 58 శాతానికి తగ్గింది. గురువారం...