ఉన్న పళంగా పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. ..
ఆకస్మాత్తుగా పెరిగిన చార్జీలతో ప్రయాణీకులు గగ్గోలు..! కండక్టర్…..విజయనగరం కు టిక్కెట్ ఇవ్వండంటూ ఓ ప్రయాణీకుడు..యాభై అయిదు రూపాయలు ఇచ్చాడు.. వెంటనే ఆ బస్సు కండక్టర్…70 ఇవ్వాలని చెప్పడంతో ఆ ప్రయాణికుడు ఖంగు తిన్నాడు. ఉదయమే...