భద్రాచలంలో జరుగుతున్న శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవంలో భాగంగా మొదటి రోజైన శుక్రవారం భద్రాద్రి రామయ్య మత్స్య అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు....
ఈ నెల 28వ తేదీన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం పర్యటన సందర్భంగా అధికారులు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లుపై కలెక్టరేట్...
అంతర్ జిల్లా దొంగను పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం పట్టణంలో అంతర్ జిల్లా దొంగలు ప్రవేశించి ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేస్తున్నారని పక్కా సమాచారంతో భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ వద్ద భూపాలపల్లి పట్టణానికి చెందిన...
ఏజెన్సీ ప్రాంత యువకులు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. చదువుతోపాటు క్రీడల్లో కూడా ప్రతిభను చాటి తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని భద్రాచలం ఏఎస్పి రోహిత్ రాజ్ పేర్కొన్నారు. మూడు రోజుల పాటు...
భారత అండర్ 19 జాతీయ మహిళల క్రికెట్ జట్టుకు భద్రాచలంకు చెందిన గొంగిడి త్రిష ఎంపిక అయింది. స్వదేశంలో న్యూజిలాండ్తో 5 టీ20ల సిరీస్ కోసం భారత మహిళల క్రికెట్ సెలెక్షన్ కమిటీ ఎంపిక...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రెవెన్యూ డివిజనల్ అధికారి గా ఆర్.రత్నకల్యాణి పదవీ బాధ్యతలు చేపట్టారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు నుండి బాధ్యతలు తీసుకున్న ఆమె కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అనుదీప్ ను ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లోని శ్రీ సీత రామచంద్ర స్వామి దేవాలయాన్ని పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. తిరిగి సాయంత్రం 7.30 గ్రహణ గడియలు పూర్తయిన తర్వాత ఆలయ తలుపులు తెరవనున్నారు. అయితే...
సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా భద్రాచలం పట్టణంలోని డిగ్రీ కాలేజీ ఆడిటోరియంలో భద్రాచలం పోలీసుల ఆధ్వర్యంలో సైబర్...
తన పాటలతో ప్రజలను చైతన్య పరుస్తూ మునుగోడుకు సైకిల్ యాత్ర ద్వారా చేరుకున్నారు ఫ్లూటిస్ట్ ప్రకాష్. భద్రాచలం నుంచి ప్రారంభమయిన సైకల్ యాత్ర మునుగోడు నియోజకవర్గంలో సాగింది. ఈ సందర్భంగా మునుగోడు లో ఉపఎన్నికల...
భద్రగిరిగా పేరుగాంచిన భద్రాచలం లో వచ్చే నెల 12 నుంచి బాలల పండుగ సందర్భంగా రామయ్య సన్నిధిలో ‘బాలోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు కె నాయుడు బుమ్మిసెట్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు...