18న ఖమ్మం బీఆర్ఎస్ సభ సక్సెస్ కోసం మునుగోడు ఉప ఎన్నిక రేంజ్ లో ఎఫెక్ట్ పెట్టారు. మునుగోడు లో గెలిచినట్లుగానే ఖమ్మం సభ కూడా సక్సెస్ అవుతుంది. సభ విజయవంతం కోసం ఇప్పుడు...
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఛాంబర్లో ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మునుగోడు నియోజక వర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి,...
మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం, కేసిఆర్ అభివృద్దే గెలిచిందని టీఆర్ యస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటిఆర్ పేర్కొన్నారు. ఉప ఎన్నికల ఫలితం అనంతరం ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో జరిగిన 3...
విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తిన మునుగోడు అసెంబ్లి ఎన్నికల ప్రచారపర్వానికి తెర పడింది. ప్రలోభాలపర్వం యధేచ్చగా కొనసాగుతున్నది. 3వ తేదీన జరగనున్న పోలింగ్లో మునుగోడు తదుపరి శాసనసభ్యుడిని నియోజకవర్గ ప్రజలు ఎన్నుకోనున్నారు. ఎన్నికల సంఘం ప్రకటించిన...
మునుగోడులో ప్రచారం చివరి దశలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. నియోజకవర్గంలో ప్రచారం ముగియనుడటంతో, పార్టీలు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో పాల్గొనడానికి వెల్లిన బీజేపీ ఎమ్మెల్యేకు చేధు అనుభవం ఎదురైంది....
ప్రధాన పార్టీలైనా టిఆర్ఎస్ , కాంగ్రెస్, బిజేపి లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం నవంబరు ఒకటి సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికను...
మునుగోడు నియోజక వర్గంలో టీఆర్ ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించడాన్ని ఏ పార్టీ ఆపలేదనీ, ప్రజలకు టీఆర్ ఎస్ పార్టీపైనే విశ్వాసం ఉందనీ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు....
ఆసరా పింఛన్లు ఇస్తూ వృద్ధులను సీఎం కేసీఆర్ పెద్దకొడుకులా ఆదుకొంటున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని దుబ్బకాల్వ గ్రామంలో వృద్ధులతో మంత్రి మాట్లాడారు. ఈ...
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్దే గెలుపు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆ పార్టీల కారణంగానే మునుగోడు...
తన పాటలతో ప్రజలను చైతన్య పరుస్తూ మునుగోడుకు సైకిల్ యాత్ర ద్వారా చేరుకున్నారు ఫ్లూటిస్ట్ ప్రకాష్. భద్రాచలం నుంచి ప్రారంభమయిన సైకల్ యాత్ర మునుగోడు నియోజకవర్గంలో సాగింది. ఈ సందర్భంగా మునుగోడు లో ఉపఎన్నికల...