భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జనవరి 6వ తేదీన నిర్వహించనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవ ఏర్పాట్లపై భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష...
అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 13మందిని భద్రాద్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 270కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 40లక్షలు ఉంటుందని అంచనా. ఈ...