హిందూ బంధువులకు దసరా..విజయదశమి శుభాకాంక్షలు అంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు.చెడు ఎంత బలమైనదైనా, ఎంతటి దుర్మార్గమైనదైనా చివరికి మంచే విజయం సాధిస్తుందని ఈ విజయ...
ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు హుజూరాబాద్ బయలుదేరిన బండి సంజయ్ ఉదయం సతీ సమేతంగా హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారి ఆశీస్సులందుకున్న బండ సంజయ్ దంపతులు...
ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతా ఉంటే కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని భవిష్యత్తులో బీజెపీ విజయానికి పునాదిగా మారుతోందని, బీజెపి రాష్ట్ర నేత ,మాజీ సింగల్విండో చైర్మన్ కొలను శంకర్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో...
భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. బుధవారం ఇంద్రవెల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన...
దీన్దయాళ్ ఉపాధ్యాయ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని, పార్టీ కార్యకర్తలు మరింత సేవాదృక్పదంతో కార్యక్రమాలు చేయాలని హెచ్బికాలని బిజేపీ డివిజన్ ప్రెసిడెంట్ ఏనుముల మహేష్కుమార్ అన్నారు. ఆదివారం ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్...
నిర్మల్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం..! 2023 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 119 సీట్లు గెలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిర్మల్ సభకు ముఖ్య అతిథిగా...
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న బీజేపీ నాయకుడు ఎల్లేని సుధాకర్ రావు ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు. కొల్లాపూర్ ప్రాంతం మీదుగా జాతీయ రహదారి,...
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల మంజూరు చేసిన జాతీయ రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని నాగర్ కర్నూలు జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కోరారు....
సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందునా హైదరాబాద్ వాస్తవ్యులు మరచిపోని రోజు. ఆ రోజే తెలంగాణ విమోచన దినోత్సవం… ఈ నెల 17 ఆ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని గత రెండు...
ఆవుల పేరు, మతము పేరు చెప్పుకుని పుట గడుపుకొనే ఎమ్మెల్యే రాజా సింగ్ ఒక గల్లీ లీడర్ అని తెలంగాణ మత్స్యకార కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ విమర్శించారు. అలాంటి గల్లీ లీడర్ ప్రపంచం...