తెరిపిన పడుతున్న తెలంగాణ రైతుల్ని చూసి ఈర్ష్యపడుతున్న బీజేపీ
రాష్ట్రంలోని రైతాంగాన్ని అయోమయంలోకి నెట్టి వారికి తీవ్ర నష్టాన్ని కలుగజేసి రాజకీయ పబ్బం గడుపుకునే నీచ ఆలోచనలతో రాష్ట్ర బీజేపీ వ్యవహరిస్తున్నదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రైతుల అయోమయ...