Tag : BJP Telangana

Slider కరీంనగర్

తెరిపిన పడుతున్న తెలంగాణ రైతుల్ని చూసి ఈర్ష్యపడుతున్న బీజేపీ

Satyam NEWS
రాష్ట్రంలోని రైతాంగాన్ని అయోమయంలోకి నెట్టి వారికి తీవ్ర నష్టాన్ని కలుగజేసి రాజకీయ పబ్బం గడుపుకునే నీచ ఆలోచనలతో రాష్ట్ర బీజేపీ వ్యవహరిస్తున్నదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రైతుల అయోమయ...
Slider హైదరాబాద్

విజయోత్సవ ర్యాలీ కి తరలి వెళ్ళిన బీజేపీ కార్పొరేటర్లు

Satyam NEWS
హుజూరాబాద్ లో ఆఖండ విజయం సాధించిన ఈటల రాజేందర్ శనివారం భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. సందర్భంగా  MLA ఈటెల రాజేందర్ విజయోత్సవ ర్యాలీ...
Slider హైదరాబాద్

రామంతపూర్ లో బిజెపి విజయోత్సవ ర్యాలీ

Satyam NEWS
హుజురాబాద్ లో బీ జే పీ అభ్యర్థి ఈటెల రాజేందర్  ఘన విజయం సందర్భంగా రామంతపూర్ పబ్లిక్ స్కూల్ దగ్గర బాణాసంచా కాల్చి ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామంతపూర్ డివిజన్ అధ్యక్షులు ...
Slider మహబూబ్ నగర్

ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించండి

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటి  పట్టణ కేంద్రంలోని12వ వార్డు లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని భారతీయ జనతా పార్టీ కొల్లాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండి. ఇమ్రాన్ ఖాన్ కోరారు....
Slider హైదరాబాద్

బీజేపీ బలపడుతుందనే టీఆర్ఎస్ నాయకుల దాడి

Satyam NEWS
హుజురాబాద్ ఉప ఎన్నికలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కాన్వాయ్ పైన టిఆర్ఎస్ గుండాలు రాళ్లు విసిరి కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమని అంబర్ పేట్ బిజెపి నేతలు అన్నారు....
Slider రంగారెడ్డి

దళితులకు మూడెకరాలు భూమి కేటాయింపులో మోసం చేస్తున్న కేసీఆర్‌

Satyam NEWS
దళితులకు మూడెకరాల భూమి కేటాయింపులో సిఎం  కేసీఆర్‌ ఫ్రభుత్వం దళితులను మోసం చేస్తోందని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బీజెపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు నాంపల్లి రూపాసుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం నాంపల్లి రూపాసుధాకర్‌రెడ్డి ,...
Slider కరీంనగర్

హుజురాబాద్ ఉప ఎన్నికలో బిజెపి గెలుపు ఖాయం

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే  ఎన్విఎస్ఎస్ ప్రభాకర్   ఆధ్వర్యంలో మంగళవారం  హుజూరాబాద్ లోని బూత్ నెంబర్ 43లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్  ఈటెల రాజేంద్ర గెలుపు...
Slider ముఖ్యంశాలు

వేగంగా వ్యాక్సినేషన్ చేస్తున్న ప్రధాని మోడీకి ధన్యవాదాలు

Satyam NEWS
దేశవ్యాప్తంగా వంద కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మోడీకి కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మంగళవారం రోజు బిజెపి నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు బిచ్కుంద మండలం బిజెపి...
Slider నిజామాబాద్

దళిత ద్రోహిగా మారిన భారతీయ జనతా పార్టీ: టీఆర్ఎస్ వ్యాఖ్య

Satyam NEWS
దళిత బంధు పథకం అమలును ఆపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేయడంపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బిజెపి దళిత ద్రోహిగా మారిందని వారు తీవ్రంగా ఆరోపించారు. బిజెపి తీరుపై...
Slider ముఖ్యంశాలు

హిందూ బంధువులకు “దసరా” శుభాకాంక్షలు…!

Satyam NEWS
హిందూ బంధువులకు దసరా..విజయదశమి శుభాకాంక్షలు అంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు.చెడు ఎంత బలమైనదైనా, ఎంతటి దుర్మార్గమైనదైనా చివరికి మంచే విజయం సాధిస్తుందని ఈ విజయ...