30.2 C
Hyderabad
May 17, 2024 16: 39 PM

Tag : CITU Hujurnagar

Slider నల్గొండ

పర్మినెంట్ కార్మికులతో సమానంగా వేతనాలు అమలు చేయాలి

Satyam NEWS
సిమెంట్ పరిశ్రమలో కనీస వేతనాలు లేక ఆవేదనలో సిమెంట్ కార్మికులు ఉన్నారని,కనీస వేతనం నెలకు 26,000 వేల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి పరిశ్రమల యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట...
Slider ముఖ్యంశాలు

అమ్మా మల్లు స్వరాజ్యం నీ ఆశయాలను వమ్ము కానివ్వం

Satyam NEWS
సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి వెన్నుతట్టి గన్ను పట్టితే రజాకార్లు బేజారు.పేరెత్తితే గడిల దొరల గుండెలు జారె.పట్టణాలకు పరిగెత్తిరే ప్రళయ భయంకర గొంతువిని భూస్వాములు పరుగెత్తిరే. ఆఖరి శ్వాస ఉన్నంత వరకు...
Slider నల్గొండ

సార్వత్రిక సమ్మెను నిర్మాణ రంగ కార్మికులంతా జయప్రదం చేయండి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో తెలంగాణ శిల్పకళ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధ సంఘం) సమావేశం జరిగింది. మార్బుల్ వర్కర్స్ యూనియన్ నాయకుడు ఉప్పతల గోవిందు అధ్యక్షతన...
Slider నల్గొండ

మహిళా దినోత్సవ సందర్భంగా కార్మిక మహిళలకు ఘన సన్మానం

Satyam NEWS
అంతర్జాతీయ మహిళా అభివృద్ధికి పార్లమెంటులో అధికార పార్టీ,ప్రతిపక్ష పార్టీలు మోసం చేశాయని మహిళల రిజర్వేషన్ చట్టం చేయటం పూర్తిగా విఫలం చెందాయని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా...
Slider నల్గొండ

సంవత్సరానికి కోటి ఉద్యోగాలు అన్న బిజెపి వాగ్ధానం ఏమైంది?

Satyam NEWS
పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప అని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి కార్మికులకు పిలుపునిచ్చారు. భారతదేశ వ్యాప్తంగా మార్చి 28,29వ, తేదీలలో జరగనున్న సమ్మెని విజయవంతం చేయాలని ఆయన...
Slider నల్గొండ

మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు తక్షణమే పెంచాలన్న సిఐటియు

Satyam NEWS
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందాయని,నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చి వారితో వెట్టిచాకిరి చేయిస్తున్నారని,కనీసం నెలకి 21,000 రూపాయలు ఇవ్వాలని ఈ నెల 16వ, తేదీన...
Slider ముఖ్యంశాలు

సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి

Satyam NEWS
మూడవ ప్రపంచ యుద్ధంగా మారే పరిస్థితి రష్యా,ఉక్రెయిన్ దేశాల మధ్య ఉందని,తక్షణమే ఐక్యరాజ్యసమితి చొరవ చూపించి యుద్ధం ఆపాలని సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి కోరారు. సూర్యాపేట...
Slider నల్గొండ

నిర్మాణ రంగం కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలి

Satyam NEWS
ప్రమాదంలో గాయపడిన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్ర భవన నిర్మాణ కార్మిక సిఐటియు అనుబంధ సంఘం జిల్లా కోశాధికారి చల్ల జయకృష్ణ ను మంగళవారం నాడు సిఐటియు  జిల్లా నాయకులు పరామర్శించారు....
Slider నల్గొండ

ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి: సిఐటియు

Satyam NEWS
సంఘటిత రంగం లోని కార్మికులకి సమగ్ర వేతన చట్టం తెచ్చి కార్మికులను ఆదుకోవాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండలం...
Slider నల్గొండ

బిజెపి సర్కారు విధానాన్ని ప్రజలంతా వ్యతిరేకించాలి: సిఐటియు

Satyam NEWS
జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మార్చి 28,29 తేదీలలో జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయటానికి,ప్రజల సంపదను రక్షించుకునేందుకు కార్మిక వర్గ ప్రజలు పోరాటాలకు సమైక్యం కావాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్...