కాళేశ్వరంతో కళకళలాడుతున్న తెలంగాణ
తెలంగాణ జల ప్రధాత సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తో తెలంగాణ సస్యశ్యామలమయ్యిందని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మెడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ ను...