మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ ప్రతీ రోజు సురక్షిత మంచినీరు అందించినట్లే, దేశ వ్యాప్తంగా మంచినీటి పథకం అమలు చేసే ఆలోచన ఉన్నదని కేంద్ర జల్ శక్తి శాఖ...
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసి కార్మికుల విషయంలో వ్యవహరిస్తున్న మొండి వైఖరి వల్ల అటు కార్మికులు, ఇటు సాధారణ ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. తమ డిమాండ్లను సాధించుకునేందుకు గత నెలరోజులకు పైగా పలు...
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణ్ పూర్ లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయోధుడు, నల్గొండ మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ విగ్రహాన్ని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేడు...
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు చట్టబద్ధత లేదని చెబుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేడు హైకోర్టు వాదనల్లో కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. రాష్ట్ర విభజన సందర్భంగా ఉన్న సమస్యల్లో భాగంగా ఏపీ ఎస్ ఆర్టీసీ...