బీజేపీ నాయకుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు కేంద్రం వై ప్లస్ భద్రతను కేటాయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తన భర్తను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఈటల భార్య...
కోట్లు ఖర్చు చేసినా తనపై గెలవలేని సీఎం కేసీఆర్ తన హత్యకు కుట్రపన్నుతున్నాడని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. హన్మకొండ జిల్లా ఖాజీపేట రైల్వే స్టేషన్ లో నేడు ఆయన మీడియాతో మాట్లాడారు....
ఈటల రాజేందర్ కు ప్రాణహాని ఉందని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు నిర్ధారించినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఆయనకు వై కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు.. రెండు రోజుల్లో ఆయనకు భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు...
స్వామి వివేకానంద 160 వ జయంతి ఉత్సవాల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ నేడు పాల్గొన్నారు. మేడ్చల్ చౌరస్తాలో ఉన్న వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు....