పత్తి పరిశోధన కేంద్రాన్ని ఆదిలాబాద్ లోనే ఏర్పాటు చేయాలి
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పత్తి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం శుభసూచకమని, ఆ కేంద్రాన్ని తప్పకుండా ఆదిలాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలని ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ డిమాండ్ చేశారు....