డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఆదిలాబాద్ లో సిపిఐ ధర్నా
అర్హులైన నిరుపేదలందరికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ధర్నా నిర్వహించింది. నేడు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ కి మెమోరాండం ఇచ్చారు....