25.7 C
Hyderabad
May 19, 2024 10: 40 AM

Tag : CPI

Slider ఆదిలాబాద్

డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఆదిలాబాద్ లో సిపిఐ ధర్నా

Satyam NEWS
అర్హులైన నిరుపేదలందరికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ధర్నా నిర్వహించింది. నేడు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ కి మెమోరాండం ఇచ్చారు....
Slider ఖమ్మం

సిపిఐ బలోపేతానికి మిలిటెంట్ పోరాటాలు

Sub Editor 2
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రానున్న రోజుల్లో గ్రామీణ స్థాయిలో సిపిఐ బలోపేతానికి మిలిటెంట్ పోరాటాల కు  సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం...
Slider ప్రత్యేకం

ఎయిడెడ్ పాఠ‌శాల‌లపై నిర్ణ‌యం వెన‌క్కి తీసుకోవాలి…!

Satyam NEWS
ఏపీలోని చెర‌కు పంట‌పై యావ‌త్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేయాల‌ని సీపీఐ పార్టీ నిర్ణ‌యించింది. అందుకు ముందుగా చెర‌కు పంట అధికంగా ఉన్న జిల్లాల్లో అఖిల ప‌క్షం నిర్వహించాల‌ని పార్టీ తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు…విజ‌య‌న‌గ‌రం...
Slider ప్రత్యేకం

కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే తలెత్తిన జల వివాదం

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లాలోని వట్టెం ఏదుల ఏలూరు రిజర్వాయర్ల పనుల పురోగతిని మంగళవారం సిపిఐ బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతాంగ సంక్షేమం...
Slider మహబూబ్ నగర్

భూముల వేలాన్ని తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ఆపాలి

Satyam NEWS
రాష్ట్రంలో ప్రభుత్వ భూముల వేలం ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నారాయణపేట జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవో నెంబర్ 13 ఉపసంహరించుకోవాలని, పేదలకు...
Slider ముఖ్యంశాలు

తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి నాలుక కోయాలి

Satyam NEWS
నీటి విషయాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి నాలుక కోయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతి సీపీఐ కార్యాలయం లో ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు....
Slider కడప

ప్రజల పై భారం మోపే జీవోలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం రాష్ట్ర సమితి పిలుపు మేరకు సిపిఐ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పైన భారం మోపే ఇంటి...
Slider చిత్తూరు

కేసుల మాఫీ కోసమే సిఎం జగన్ మోడీకి సలాం చేస్తున్నారు

Satyam NEWS
తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికి సిఎం జగన్ ప్రధాని మోడీ కాళ్ళుకు సలాం చేస్తున్నారని సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ అన్నారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో ఆయన స్థానిక నాయకులతో కలిసి ప్రెస్...
Slider వరంగల్

ఎల్ఆర్ఎస్ తో పేద మధ్యతరగతి వారిని దోపిడి చేస్తున్న ప్రభుత్వం

Satyam NEWS
భూముల క్రమబద్ధీకరణ (ఎల్ ఆర్ ఎస్ )పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఓ వల్ల  పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల నడ్డివిరిచే విధంగా ఉందని దీనిని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ మహబూబాబాద్...
Slider కడప

స్థానిక ఎన్నికల తర్వాత అసెంబ్లీ ముట్టడి

Satyam NEWS
ఎన్నర్సీ, సిఏఏ, ఎన్పిఆర్ బిల్లులు రద్దు అయ్యేంత వరకు వామపక్షాలు పోరాటాలు ఆగవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కడప లో శనివారం ఆయన మాట్లాడుతూ ఈ అంశాలపై స్థానిక సంస్థల ఎన్నికల...