ఎల్ఆర్ఎస్ తో పేద మధ్యతరగతి వారిని దోపిడి చేస్తున్న ప్రభుత్వం
భూముల క్రమబద్ధీకరణ (ఎల్ ఆర్ ఎస్ )పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఓ వల్ల పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల నడ్డివిరిచే విధంగా ఉందని దీనిని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ మహబూబాబాద్...