25.7 C
Hyderabad
May 20, 2024 04: 19 AM

Tag : Dr.N.Rameshkumar IAS

Slider ముఖ్యంశాలు

ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధం

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ నిర్ణయించారు. పార్టీ రహితంగా నిర్వహించే పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని ఆయన మంగళవారంనాడు ఒక ప్రకటనలో...
Slider సంపాదకీయం

వై ఎస్ జగన్ కు గుదిబండగా జీహెచ్ఎంసి ఎన్నికలు

Satyam NEWS
హైదరాబాద్ మేయర్ ఎన్నికలకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతుండటం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు విజయవంతంగా జరిగాయి....
Slider ముఖ్యంశాలు

విజయవంతంగా ముగిసిన అఖిలపక్ష సమావేశం

Satyam NEWS
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కొనసాగించడంలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం నిరాటంకంగా కొనసాగింది. మొత్తం 19 పార్టీలకు అఖిల పక్ష సమావేశానికి...
Slider సంపాదకీయం

చరిత్రలో తొలి సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ సాధించిన ఘనత ఏమిటంటే…

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో అరుదైన రికార్డు సాధించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని బహిష్కరించిన సంఘటన ఇప్పటి వరకూ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగి ఉండదు. అలాంటి...
Slider ముఖ్యంశాలు

అఖిల పక్ష సమావేశం జరపకుండా స్టే ఇవ్వండి

Satyam NEWS
స్థానిక సంస్థల ఎన్నికల కొనసాగింపులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ 28 వ తేదీన (బుధవారం)రాజకీయ పార్టీలతో నిర్వహించ తలపెట్టిన సమావేశం జరుగకుండా స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు మంగళవారం...
Slider ముఖ్యంశాలు

స్థానిక సంస్థల ఎన్నికలపై తప్పుడు వార్తలు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు మూడు దశల్లో జరగబోతున్నాయని  వస్తున్న వార్తలు నిరాధారమైనవి. వాట్సప్ లలో ఉదయం నుంచి సర్క్యులేట్ అవుతున్న ఈ మెసేజిలో ఎలాంటి నిజం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్...
Slider ప్రత్యేకం

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ పునర్ నియామకం

Satyam NEWS
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ను పునర్ నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శుక్రవారం లోపు ఆయనను మళ్లీ నియమించాల్సి ఉంది. ఆఖరు...
Slider ఆంధ్రప్రదేశ్

కోర్టు ధిక్కరణ కేసుపై సుప్రీంకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం

Satyam NEWS
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసుపై స్టే ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తనకు అనుకూలంగా హైకోర్టు తీర్పు చెప్పినా,...