38.2 C
Hyderabad
April 29, 2024 22: 11 PM

Tag : Government of Andhra Pradesh

Slider ప్రత్యేకం

రాష్ట్ర ప్రభుత్వ  అప్పులు అక్షరాలా 10 లక్షల 57 వేల కోట్లు

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వ అప్పులు అక్షరాల  పది లక్షల 57 వేల కోట్ల రూపాయలు. ఈ అప్పులకు వడ్డీలు చెల్లించడానికే ఏడాదికి 50 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సిందే. ప్రతి నెల 5...
Slider ముఖ్యంశాలు

తెలంగాణా అక్రమనీటి వినియోగంపై ప్రధానికి ఫిర్యాదు

Satyam NEWS
రాష్ట్రానికి కేటాయించిన నీటి కేటాయింపుల మేరకే నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టి నీటిని డ్రా చేయడం జరుగుతోందని అంతకు మించి ఒక్క చుక్క కూడా డ్రా చేసే ఉద్దేశ్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర జలవనరుల...
Slider సంపాదకీయం

‘‘పరీక్ష’’ విద్యార్ధులకు కాదు పాలకులకు

Satyam NEWS
ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఎట్టకేలకు విద్యార్ధుల తల్లిదండ్రులు విజయం సాధించారు. ఈ విజయం ఏదో అలవోకగా సిద్ధించలేదు. దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని అత్యంత తీవ్రమైన పదజాలంలో హెచ్చరికలు జారీ చేయడం వల్ల...
Slider చిత్తూరు

ఆస్తిపన్ను పెంపు వ్యతిరేక ఉద్యమం తిరుపతి నుంచే శ్రీకారం

Satyam NEWS
ఆస్తిపన్ను పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 198 ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ప్రజల తరఫున హైకోర్టులో కేసు వేస్తానని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్...
Slider ముఖ్యంశాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేరు వేరు రాష్ట్రాలు కదా?

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేరు వేరు రాష్ట్రాలు కదా? ఎవరు చెప్పారండీ రెండూ ఒకటే. నిజమా? అవును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలంగాణ ప్రభుత్వ లోగోను వాడి ఈ విషయాన్ని...
Slider ముఖ్యంశాలు

ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధం

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ నిర్ణయించారు. పార్టీ రహితంగా నిర్వహించే పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని ఆయన మంగళవారంనాడు ఒక ప్రకటనలో...
Slider ప్రకాశం

పేదవారి సత్రం స్వాహా చేయడానికి యత్నం

Satyam NEWS
పేద వారికి ఉపయోగపడాల్సిన ఆస్తులను పెద్దవారికి పంచిపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఒంగోలు రైల్వే స్టేషన్ క్లౌ పేట లో శ్రీ పొత్తూరి అయ్యన్న శెట్టి  సత్రం ఉంది....
Slider జాతీయం

జస్టిస్ పై జగన్ ఆరోపణల విచారణకు సుప్రీం రెడీ

Satyam NEWS
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు కొందరిని తీవ్రంగా విమర్శిస్తూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ పై...
Slider ముఖ్యంశాలు

మావోయిస్టు పార్టీ పై మరో ఏడాది నిషేధం

Satyam NEWS
రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాల పై మరో ఏడాదిపాటు నిషేధాన్ని పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది అగస్టు 17 తేదీ నుంచి ఏడాది పాటు ఈ నిషేధం...
Slider ముఖ్యంశాలు

పారిశ్రామిక కారిడార్ ల పనులు తక్షణమే చేపట్టండి

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విరివిగా పరిశ్రమలను స్థాపించడానికి అన్ని రకాల సదుపాయాలను కల్పించేందుకు తగిన కృషి చేయాలని ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్.కె రోజా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. కరికల్ వలవన్...