రాష్ట్ర ప్రభుత్వ అప్పులు అక్షరాల పది లక్షల 57 వేల కోట్ల రూపాయలు. ఈ అప్పులకు వడ్డీలు చెల్లించడానికే ఏడాదికి 50 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సిందే. ప్రతి నెల 5...
రాష్ట్రానికి కేటాయించిన నీటి కేటాయింపుల మేరకే నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టి నీటిని డ్రా చేయడం జరుగుతోందని అంతకు మించి ఒక్క చుక్క కూడా డ్రా చేసే ఉద్దేశ్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర జలవనరుల...
ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఎట్టకేలకు విద్యార్ధుల తల్లిదండ్రులు విజయం సాధించారు. ఈ విజయం ఏదో అలవోకగా సిద్ధించలేదు. దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని అత్యంత తీవ్రమైన పదజాలంలో హెచ్చరికలు జారీ చేయడం వల్ల...
ఆస్తిపన్ను పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 198 ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ప్రజల తరఫున హైకోర్టులో కేసు వేస్తానని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేరు వేరు రాష్ట్రాలు కదా? ఎవరు చెప్పారండీ రెండూ ఒకటే. నిజమా? అవును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలంగాణ ప్రభుత్వ లోగోను వాడి ఈ విషయాన్ని...
ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ నిర్ణయించారు. పార్టీ రహితంగా నిర్వహించే పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని ఆయన మంగళవారంనాడు ఒక ప్రకటనలో...
పేద వారికి ఉపయోగపడాల్సిన ఆస్తులను పెద్దవారికి పంచిపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఒంగోలు రైల్వే స్టేషన్ క్లౌ పేట లో శ్రీ పొత్తూరి అయ్యన్న శెట్టి సత్రం ఉంది....
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు కొందరిని తీవ్రంగా విమర్శిస్తూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ పై...
రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాల పై మరో ఏడాదిపాటు నిషేధాన్ని పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది అగస్టు 17 తేదీ నుంచి ఏడాది పాటు ఈ నిషేధం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విరివిగా పరిశ్రమలను స్థాపించడానికి అన్ని రకాల సదుపాయాలను కల్పించేందుకు తగిన కృషి చేయాలని ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్.కె రోజా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. కరికల్ వలవన్...