40.2 C
Hyderabad
April 29, 2024 15: 03 PM

Tag : All Party meeting

Slider అనంతపురం

హిందూపురం జిల్లా కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS
హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఒక యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. దీంతో హిందూపురం అంబేద్కర్ సర్కిల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని...
Slider కడప

దేశంలోనే అత్యధిక ఆత్మహత్య లో వైసీపీ హయాంలోనే

Satyam NEWS
కడప జిల్లా నందలూరు లో రైతు సమస్యల పై శనివారం టీడీపీ ఆధ్వర్యంలో రైతు అఖిలపక్షల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు భత్యాల చెంగల రాయుడు ఆధ్వర్యం వహించారు. రైతులతో...
Slider నల్గొండ

షరతులు లేని చర్చలకు రైతులను ఆహ్వానించాలి

Satyam NEWS
అఖిల భారత రైతు సమన్వయ కమిటీ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం ఇందిరా సెంటర్ లో మిత్ర పక్షాల రైతు సంఘాలు,CPI,CPM,CPI ml, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో...
Slider ముఖ్యంశాలు

విజయవంతంగా ముగిసిన అఖిలపక్ష సమావేశం

Satyam NEWS
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కొనసాగించడంలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం నిరాటంకంగా కొనసాగింది. మొత్తం 19 పార్టీలకు అఖిల పక్ష సమావేశానికి...
Slider సంపాదకీయం

చరిత్రలో తొలి సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ సాధించిన ఘనత ఏమిటంటే…

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో అరుదైన రికార్డు సాధించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని బహిష్కరించిన సంఘటన ఇప్పటి వరకూ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగి ఉండదు. అలాంటి...
Slider సంపాదకీయం

స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ ఎందుకు వద్దంటున్నది?

Satyam NEWS
స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఉవ్విళ్లూరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వెనకడుగు వేయడానికి కారణం ఏమిటి? స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా కారణంగా వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్...
Slider నల్గొండ

రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి

Satyam NEWS
రైతుల భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే రైతు వ్యతిరేక వ్యవసాయ సంస్కరణల చట్టాలను ఉపసంహరించాలని అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం...
Slider ముఖ్యంశాలు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా కనిపించడం లేదు

Satyam NEWS
రాష్ట్రంలో ముఖ్యంగా జిహెచ్‌ఎంసిపరిధి లో ఆందోళనకంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, కరోనా రాష్ట్రమంతా విజృంభిస్తూ ఉందని తెలంగాణ పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి డాక్టర్ మల్లు రవి అన్నారు. రెండు రోజుల పాటు దినసరి...