ఉత్తర బీహార్ లోని ముస్లింలు ఎక్కువగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన ఆసక్తి రేపుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీమాంచల్ పర్యటనకు సంబంధించి అక్కడ పాలనాపరమైన...
హైదరాబాద్ మేయర్ ఎన్నికలకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతుండటం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు విజయవంతంగా జరిగాయి....
తాజా ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వ, వాక్పటుత్వ ప్రభావాలే ప్రధాన చోదక శక్తులుగా పనిచేశాయి. కాంగ్రెస్ బలహీనత జాతీయ స్థాయిలో మరోమారు రుజువైంది. ప్రాంతీయ పార్టీలను, యువతను తక్కువ అంచనా వేయరాదని ఆర్ జె...
దేశంలో ఇక ఏ ఎన్నిక జరిగినా అభివృద్ధే ఎజెండాగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బీహార్ సహా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో...
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమరభేరీలోని తొలి దశ ముగిసింది. పార్టీలన్నీ బాహాబాహీ తలపడుతున్న ఘట్టాలు ఆ రాష్ట్రంతో పాటు దేశంలోనూ వేడి పుట్టిస్తున్నాయి. కరోనా వైరస్ విజృంభణ ఇంకా తగ్గక ముందే ఎన్నికలు నిర్వహిస్తున్నారు....
మొదటి దశ పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ బీహార్ శాసనసభ ఎన్నికలు దేశంలోని రాజకీయపక్షాలకు సవాలుగా పరిణమిస్తున్నాయి. 243 స్థానాలకు దశాలవారీ జరిగే ఎన్నికలలో నిలిచి గెలుపు సాధించే దిశగా అన్ని రాజకీయ పార్టీలు వ్యూహరచన...
బాలివుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు రాజకీయ రంగస్థలంపై రకరకాల రంగులు పులుముకుంటోంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా? హత్యకు గురి అయ్యాడా? అనే అసలు కేసు పక్కకు వెళ్ళిపోయింది. కొత్త...
ఈ ఏడాది జరగబోతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి శృంగభంగం తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గడ్డి కుంభకోణంలో శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పై రాష్ట్ర వ్యాప్తంగా...