27.7 C
Hyderabad
May 4, 2024 09: 17 AM
Slider ముఖ్యంశాలు

స్థానిక సంస్థల ఎన్నికలపై తప్పుడు వార్తలు

#Nimmagadda Rameshkumar

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు మూడు దశల్లో జరగబోతున్నాయని  వస్తున్న వార్తలు నిరాధారమైనవి. వాట్సప్ లలో ఉదయం నుంచి సర్క్యులేట్ అవుతున్న ఈ మెసేజిలో ఎలాంటి నిజం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్. రమేష్ కుమార్ స్పష్టం చేశారు.

ఇలాంటి మెసేజీలు రావడం ప్రజలను పక్కదోవ పట్టించడానికేనని ఆయన అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇలాంటి తప్పుడు వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నదని ఆయన తెలిపారు.

ఇది కేవలం తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పదోవ పట్టించడానికి మాత్రమే పనికి వస్తుందని ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ఆయన అన్నారు.

Related posts

సమస్యల పరిష్కారానికి బిజెపి కార్పొరేటర్ కృషి

Satyam NEWS

ఓట్ల కోసం సూపర్ స్టార్ కృష్ణను అవమానించిన బిజెపి

Satyam NEWS

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత

Satyam NEWS

1 comment

Korradurgababu September 6, 2020 at 7:25 AM

Ysr

Reply

Leave a Comment